అరాచకపాలనకు వ్యతిరేకంగా లోకేష్ తొలిఅడుగు
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సాగుతున్న అరాచకపాలనపై గళమెత్తుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ యువగళంపేరుతో మహాపాదయాత్రకు తొలి అడుగువేశారు. కుప్పంలోని వరదరాజస్వామిగుడిలో శాస్ర్తోక్తంగా పూజలు చేసిన అనంతరం వేలాది కార్యకర్తల...