23.2 C
Hyderabad
May 8, 2024 03: 02 AM

Tag : Minister Jagadeesh Reddy

Slider నల్గొండ

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలి

Satyam NEWS
కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో పగడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని రాష్ట్ర  విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య అధికారులు, జిల్లా...
Slider ముఖ్యంశాలు

తెలంగాణ రైతాంగంపై బిజెపి దాడి

Satyam NEWS
రైతాంగంపై బిజెపి దాడికి పూనుకుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలో 2014 తరువాత గాడిలో పడుతున్న వ్యవసాయాన్ని కార్పొరేట్ కు అప్పగించేందుకు మోడీ సర్కార్...
Slider నల్గొండ

రైతును రాజును చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS
తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతును  రాజును  చేశాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల వ్యవసాయ  మార్కెట్ కమిటీ చైర్మన్ యశోద రాములు...
Slider నల్గొండ

Alter crops: రైతు వేదికలతో పెనుమార్పులకు శ్రీకారం

Satyam NEWS
స్వయాన రైతైన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజును చేసేందుకు ఎన్నో పథకాలు అమలుచేస్తున్నరని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతులకు పుష్కలంగా నీళ్లు, రైతు బంధు పెట్టుబడి సాయం అందిస్తూ, గిట్టుబాటు ధర అందించే...
Slider నల్గొండ

ఆరో విడత హరితహారంలో మొక్కలు నాటిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. మంత్రి వెంట స్థానిక శాసనసభ్యుడు శానంపూడి...
Slider నల్గొండ

రైతు రాజ్యానికి గుర్తు రైతు వేదికల నిర్మాణం

Satyam NEWS
రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రైతు రాజ్యంలో ఇది నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లయిందన్నారు. అయిదు వేల మందికి ఒక వ్యవసాయ...
Slider నల్గొండ

క్లాష్ ఆప్ టైటాన్స్: రుణమాఫీ పై మాటకు మాట

Satyam NEWS
నియంత్రిత పంటల విధానంపై నల్గొండ కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమం రసాభాస అయింది. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్  రెడ్డి, ఎంపీ, టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య వేదికపైనే వాగ్వాదం...
Slider నల్గొండ

రైతుల మేలు కోసమే నియంత్రిత సాగు విధానం

Satyam NEWS
రైతులకు  ఆదాయం పెరిగి, అధిక లాభాలు  సాధించేలా  ముఖ్యమంత్రి కేసీఆర్   నియంత్రిత సాగు విధానానికి  రూపకల్పన చేసారని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లో నిర్వహించిన వానాకాలం సాగు...