తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళికతో చేపట్టిన పట్టణ ప్రగతి పూర్తి స్థాయిలో విజయవంతం కావాలంటే ప్రజలను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తొలుత నగరంలోని...
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు భద్రతా నిబంధనల్ని ఆచరించడంతో పాటు వాహనాలను నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తల్ని తప్పని సరిగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు....
గడువులోగా సీతారామ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి, గోదావరి నీళ్లు ఎత్తిపోసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ నుండి బాంబే కాలనీ వరకు DMFT నిధులు రూ.3.50 కోట్లతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ధాన్యం రైతులతో మాట్లాడారు. రైతు పండించే ప్రతి గింజకూ...
అనారోగ్యంతో బాధపడేవారిని ఆదుకోవడానికి నిర్దేశించిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఖమ్మం నియోజకవర్గంలో 32 మందికి ఆర్ధిక సాయం అందింది. ఈ మేరకు ఖమ్మం ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
రాజకీయాలు పక్కన పెట్టి ఖమ్మం నగరాన్ని సుందరీకరణ చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న ప్రధాన సమస్యలపై చర్చించేందుకు...