మాజీ ప్రధానమంత్రి పి వి నర్సింహా రావు 17 వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని పి వి మార్గ్ లో పివి జ్ఞాన భూమి వద్ద రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి క్రిస్మస్ వేడుకలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన నగరానికి చెందిన...
వనపర్తి జిల్లా పెబ్బేరులోని మత్స్య కళాశాల దేశానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం పెబ్బేరులోని పీవీ నరసింహారావు పశు వైద్యశాల ఆధ్వర్యంలోని మత్స్య కళాశాలలో...
ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు గాను ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ...
ఈ సంవత్సరం ఘనంగా ఆషాఢ బోనాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జులై 11 న గోల్కొండ బోనాలు, 25 వ తేదీన సికింద్రాబాద్ బోనాలు, ఆగస్టు 1 వ తేదీన హైదరాబాదు బోనాల...
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి భారి నుండి అన్ని వర్గాల ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ని తెలంగాణా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,...
కరోనా విజృంభిస్తుండటంతో తెలంగాణలో సినిమా ధియేటర్లను మళ్లీ మూసివేస్తున్నారనే పుకార్లను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమా ధియేటర్లు నడుస్తాయని ఆయన ప్రకటించారు....
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాలు లేవని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. అందువల్ల రాష్ట్రంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బర్డ్...
గ్రేటర్ హైదరాబాద్ లో మెరుగైన జీవన ప్రమాణాల పెంపుకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గత ఆరేళ్లలో రూ. 8,113 కోట్ల వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి...