స్వర్గీయ ఎన్ టి రామారావు నాలుగవ కుమార్తె ఉమామహేశ్వరి మరణం బాధాకరమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో ఉమామహేశ్వరి పార్దీవ దేహం పై పూలమాలలు వేసి...
అంబర్ పేట మహంకాళీ దేవాలయం బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర సినిమా ఆటోగ్రాఫ్ మంత్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ కమిటి సభ్యులు...
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న బోనాల మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందించారు. బుధవారం ప్రగతి భవన్ లో...
ఈ నెల 30 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ...
మన బస్తి మనబడి కార్యక్రమంలో భాగంగా అంబర్ పెట్ డివిజన్ లోని పోలీస్ బాయ్స్ ప్రభుత్వ పాఠశాలలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
ఈ నెల 20 వ తేదీన ఉదయం 11.00 గంటలకు తెలంగాణ భవన్ లో హైదరాబాద్ జిల్లాస్థాయి TRS పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల...
రాష్ట్ర గవర్నర్ పై మంత్రి తలసాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగ పరమైన హోదా ఉన్నవారు పరిమితులకు లోబడి మాట్లాడాలని హితవు పలికారు. గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని ఎప్పటి నుండో ఉన్న డిమాండ్...
హైదరాబాద్ అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలోని మోయిన్ చెరువు నుంచి ఎస్టిపి వరకూ ఉన్న నాలా విస్తరణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు పరిశీలించారు. నూతన నాలాను నిర్మించేందుకు రాష్ట్ర మునిసిపల్...
పివిఎన్ఆర్ డౌన్ ర్యాంప్ ను ప్రారంభించిన మంత్రి తలసాని రాజధాని హైదరాబాద్ నగరం జనాభా పెరుగుదల, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఒనగూర్చుకుంటుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి...
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ భగాయత్ మేర, మేదర కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఏక సంఘంగా ఏర్పడిన ఆయా మేర,...