35.2 C
Hyderabad
May 1, 2024 02: 51 AM

Tag : Nagarkurnool Police

Slider మహబూబ్ నగర్

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తా: నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ

Satyam NEWS
జిల్లా పరిపాలనాధికారితో సమన్వయం చేసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నాగర్ కర్నూల్ ఎస్పీ కె. మనోహర్ అన్నారు.  నాగర్ కర్నూల్ జిల్లాకు ఎస్పీ గా డా. వై సాయిశేఖర్  స్థానంలో  నూతనంగా...
Slider మహబూబ్ నగర్

భూ వివాదం పై చంపుతామని న్యాయవాదికి బెదిరింపు

Satyam NEWS
భూ వివాదంలో హైదరాబాద్ కు చెందిన  న్యాయవాదులను బొడికె  సత్యం అపహరించి చంపుతామని బెదిరించినట్లు కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి. వెంకటయ్య గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి...
Slider ప్రత్యేకం

సత్యం న్యూస్ కథనంపై ఘర్షణ కు దిగిన ఐస్క్రీం యజమాన్యం

Satyam NEWS
చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం సత్యం న్యూస్ లో  కథనం వ్రాసిన జర్నలిస్టుతో ఆదివారం ఐస్క్రీం యజమానులు కూన యాదయ్య ఘర్షణకు  దిగారు. మేము 30 సంవత్సరముల నుండి ఈ వ్యాపారం చేస్తున్నామని మమ్ము ...
Slider మహబూబ్ నగర్

విజయవంతంగా ధరణి పోర్టల్ నిర్వహణ

Satyam NEWS
రాజ్యంగా నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్  స్పూర్తితో ప్రజలకు, మెరుగైన,  నాణ్యమైన సేవలు అందించి జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ అన్నారు.  మంగళవారం...
Slider ముఖ్యంశాలు

ప్రమాదకరంగా పుట్టిలో వారు… నదిలో పశువులు: 12 మంది అరెస్టు

Satyam NEWS
సిద్దేశ్వరంలో జరిగే పశువుల జాతరలో ప్రదర్శించేందుకు కృష్ణానదిలో ప్రమాదకర పరిస్థితుల్లో పశువులను తరలిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలోని సోమశిల నుంచి సిద్దేశ్వరం వెళ్లేందుకు రోడ్డు...
Slider మహబూబ్ నగర్

బూతులతో రెచ్చిపోయిన పోలీసు కానిస్టేబుల్

Satyam NEWS
పోలీసులంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలో తెలియదు కానీ ఇలా మాత్రం ఉండకూడదు. నాగర్ కర్నూల్ పోలీసుల శృతిమించిన ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశమైంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రామాలయం గుడి దగ్గర నిన్న...
Slider మహబూబ్ నగర్

నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై ఉక్కు పాదం

Satyam NEWS
నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపడం ద్వారా రైతాంగం ఆర్థికంగా నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి డాక్టర్ వై. సాయి శేఖర్ ఆదేశాలు జారీ చేశారు....
Slider మహబూబ్ నగర్

అత్యవసరాలకు ఆన్ లైన్ ద్వారా లాక్ డౌన్ పాసులు

Satyam NEWS
అత్యవసర పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిదలచిన వారు  లాక్ డౌన్ పాసుల కోసం ఆన్ లైన్ సేవలు వినియోగించుకోవచ్చునని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్  వై సాయి శేఖర్ వెల్లడించారు. ఇక...
Slider మహబూబ్ నగర్

పక్క రాష్ట్రం వాళ్లను రానిస్తే కఠిన చర్యలు

Satyam NEWS
కృష్ణా నదిలో చేపలు పట్టే వారికి ఎలాంటి ఆటంకం కలిగించవద్దని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. నేడు ఆయన జిల్లా ఎస్పీ డాక్టర్ వై. సాయి శేఖర్ తో కలిసి మంచాలకట్ట...
Slider మహబూబ్ నగర్

సోషల్‌ మీడియాలో అవాస్తవ సందేశాలు పంపితే చర్యలు

Satyam NEWS
కరోనా వ్యాధి పైన అపోహలు, తప్పుడు సమాచారాన్ని సోషల్‌ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తే చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ పి డాక్టర్ సాయి శేఖర్ హెచ్చరించారు. అవాస్తవమైన వార్తలు  ప్రచారం ...