బిజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లు కు వ్యతిరేకంగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని అఖిలపక్షం, రైతు సంఘాల ఆధ్వర్యంలో పట్టణం లో ర్యాలి నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని...
వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తూ రైతు జీవితాలను కార్పొరేట్కు పణంగా పెట్టేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఎండగడుతూ వామపక్షాలు శుక్రవారం ఖమ్మంలో కదం తొక్కాయి. ఖమ్మం రూరల్ మండం నాయుడుపేట జంక్షన్లోని రాంలీ ఫంక్షన్...
వ్యవసాయ బిల్లు కు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలోని ఎన్టీయార్ చౌరాస్తా దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ...
రైతు జీవితాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించిన వ్యవసాయ బిల్లును నిరసిస్తూ ఈనెల 25వ తేదీన వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చినట్లు సీపీఐ(ఎం),...
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రైతు వ్యతిరేక చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. మంగళ వారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా...
దేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల వశం చేసేందుకు బిజెపి సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేయడం ద్వారా దుర్మార్గమైన చర్య కు పాల్పడిందని మాజీ కేంద్ర మంత్రి,...