29.7 C
Hyderabad
May 6, 2024 07: 03 AM

Tag : New Agriculture Bill

Slider నల్గొండ

శ్రమజీవుల హక్కులను హరించాలని చూసే కేంద్రంపై సమరం

Satyam NEWS
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేకంగా వివిధ రైతు సంఘాలు కార్మిక సంఘాలు కలిసి వ్యవసాయ కార్మిక సంఘం ఐక్య పోరాటాలకు సమైక్యం కావాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల...
Slider నల్గొండ

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి

Satyam NEWS
భారతదేశ ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. రైతులకు ఉరితాడుగా...
Slider నల్గొండ

షరతులు లేని చర్చలకు రైతులను ఆహ్వానించాలి

Satyam NEWS
అఖిల భారత రైతు సమన్వయ కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఇందిరా సెంటర్ లో మిత్ర పక్షాల రైతు సంఘాలు,CPI,CPM,CPI ml, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో...
Slider గుంటూరు

రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలి

Satyam NEWS
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలకు మద్దతుగా గురువారం ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో ర్యాలీ నిర్వహించారు. నరసరావుపేట ప్రకాష్ నగర్ ఈద్గా గ్రౌండ్ నుండి  టౌన్ హోల్ మీదుగా ఓవర్...
Slider నిజామాబాద్

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షులు గంగాధర్ సీనియర్ నాయకులు కమల్ కిశోర్  మాట్లాడుతూ పార్లమెంట్ లో కేంద్రం...
Slider ముఖ్యంశాలు

ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇది రైతన్నల పొలికేక

Satyam NEWS
రైతులకు వ్యతిరేకంగా బిల్లులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, నియంత్రణ పంటలతో రైతులకు అన్యాయం చేస్తున్న కేసీఆర్ లకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మల్లు అన్నారు. రైతులను మోసం...
Slider ఖమ్మం

వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా మల్లు భట్టి ట్రాక్టర్ ర్యాలీ

Satyam NEWS
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులు నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు రైతులతో కలిసి నేడు భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. మొదటగా...
Slider నల్గొండ

రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో రైతులకు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలనే  నినాదంతో హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు బిల్లులకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు.  సూర్యాపేట జిల్లా...
Slider ముఖ్యంశాలు

తెలంగాణ రైతాంగంపై బిజెపి దాడి

Satyam NEWS
రైతాంగంపై బిజెపి దాడికి పూనుకుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలో 2014 తరువాత గాడిలో పడుతున్న వ్యవసాయాన్ని కార్పొరేట్ కు అప్పగించేందుకు మోడీ సర్కార్...
Slider ఆదిలాబాద్

కొత్త వ్యవసాయ చట్టానికి నేడు నిరసన

Satyam NEWS
బీజేపి తీసుకువచ్చిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ పట్టణంలో రేపు కిసాన్ చౌక్ లోని  ధనలక్ష్మి లార్జ్ ముందర పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నామని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్...