28.7 C
Hyderabad
May 15, 2024 02: 58 AM

Tag : Paddy Procrurment

Slider కరీంనగర్

4039 కొనుగోలు కేంద్రాల్లో నిరంతరాయంగా ధాన్యం కొనుగోళ్లు

Satyam NEWS
రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 4039 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని గత వానాకాలంలో ఎలాగైతే ధాన్యాన్ని...
Slider నల్గొండ

మద్దతు ధర కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం హుజూర్ నగర్ మండలం మర్రిగూడెం గ్రామంలో వరి పంటను ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్  నేడు పరిశీలించారు....
Slider తెలంగాణ

లాక్ డౌన్: రైతుల పంటలు కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు

Satyam NEWS
దేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్న లాక్ డౌన్ వల్ల రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ధాన్యాన్ని గ్రామాల్లో ప్రత్యేక కొనుగోలు...
Slider తెలంగాణ

యాసంగి ధాన్యం కొనుగోళ్లకు విస్తృత స్థాయి ఏర్పాట్లు

Satyam NEWS
వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే యాసంగి (రబీ) సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. 2019-20 యాసంగి...
Slider కరీంనగర్

ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు కూడా సహకరించాలి

Satyam NEWS
తెలంగాణలో రైతు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సంక్షేమ...