23.2 C
Hyderabad
May 8, 2024 02: 43 AM

Tag : Pakistan terrarist

Slider ప్రపంచం

పిఎఫ్‌ఐ నిషేధంపై మొత్తుకుంటున్న పాకిస్తాన్

Satyam NEWS
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) ను భారత ప్రభుత్వం నిషేధించడంపై పాకిస్తాన్ విలవిలలాడిపోతున్నది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కి మద్దతుగా పాక్ అధికారులు బహిరంగంగా ముందుకు వస్తున్నారు. PFI మరియు దాని...
Slider ప్రపంచం

పాకిస్తాన్ తప్పుడు ఆరోపణలకు దీటైన సమాధానం

Satyam NEWS
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్ చేసిన తప్పుడు ఆరోపణకు భారత్ నేడు ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ సమావేశంలో భారత్‌పై పాకిస్థాన్ ప్రధాని తప్పుడు ఆరోపణలు చేయడం విచారకరమని ఐక్యరాజ్యసమితిలో భారత మిషన్ ఫస్ట్...
Slider ప్రపంచం

ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద కేసులు ఎత్తివేసిన కోర్టు

Satyam NEWS
ఉగ్రవాద కేసుల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఉన్న ఏటీఏ (యాంటీ టెర్రరిజం యాక్ట్) సెక్షన్ల నుంచి ఉపశమనం కల్పిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఇమ్రాన్ ఖాన్ మహిళా న్యాయమూర్తిని బెదిరించినట్లు...
Slider ప్రపంచం

పాకిస్తాన్ ఉగ్రవాదంపై తాలిబాన్ల ధ్వజం

Satyam NEWS
అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ తమ ఆశ్రయం కోరినట్లు వచ్చిన వార్తలను ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అఫ్ఘానిస్థాన్‌లో జైషే చీఫ్ అజర్ ఉన్నట్లు పాక్ మీడియాలో...
Slider జాతీయం

రాజౌరి ఆర్మీ క్యాంపుపై ఉగ్ర దాడి: ముగ్గురు జవాన్ల వీర మరణం

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరిలోని ఆర్మీ క్యాంపుపై గురువారం ఉదయం ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారు. ఇందులో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. భద్రతా బలగాలు జరిపిన ప్రతీకార చర్యలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆర్మీ...
Slider ప్రపంచం

పాక్ ఉగ్రవాదికి ఆహ్వానం: వివాదంలో మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ

Satyam NEWS
భారత మాజీ ఉప రాష్ట్ర పతి హమీద్ అన్సారీ పెను వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన జర్నలిస్టు, గూఢచారి నుస్రత్ మీర్జా తాను భారత్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని 2005 -2011...
Slider ప్రపంచం

టైలర్ గొంతు కోసిన వాళ్లు దావత్-ఏ-ఇస్లామీ టెర్రరిస్టులు

Satyam NEWS
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టైలర్ కన్హయ్యలాల్ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ ఫొటోను తన సామాజిక మాధ్యమానికి వాడుకున్న కన్హయ్య లాల్ ను...
Slider జాతీయం

నిరాయుధులైన ఇద్దరు పోలీసుల్ని కాల్చిన ఉగ్రవాది

Satyam NEWS
దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఇద్దరు నిరాయుధులైన పోలీసులను అతి కిరాతకంగా కాల్చి చంపారు. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో నేడు పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. శ్రీనగర్ లోని అప్...