24.7 C
Hyderabad
May 13, 2024 04: 30 AM

Tag : Prime Minister Narendra Modi

Slider ప్రపంచం

ఎర్ర కోట నుంచి మోడీ చేసిన వ్యాఖ్యలతో చైనాకు ఎక్కడో కాలింది

Satyam NEWS
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట పై నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు చైనాకు ఒక హెచ్చరికలా పని చేశాయి. దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే ఏ చర్యను భారత్ సహించదని,...
Slider ముఖ్యంశాలు

టెలిఫోన్ ట్యాపింగ్ పై ప్రధాని మోడీకి ఫిర్యాదు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలు, చట్టవిరుద్ద చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విచారణకు ఆదేశించాలని మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు ప్రధాని నరేంద్ర...
Slider జాతీయం

రాముడి ప్రేరణతోనే దేశం పురోగతి

Satyam NEWS
ఈనాటి జయజయ ధ్వానాలు శ్రీరాముడికి వినిపించకపోవచ్చు కానీ, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తులకు వినిపిస్తాయి. మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం నా మహద్భాగ్యం. ఈ మహద్భాగ్యాన్ని రామమందిరం ట్రస్టు నాకు కల్పించింది అంటూ...
Slider జాతీయం

భారత్ లో భారీగా గూగుల్ పెట్టుబడులు

Satyam NEWS
కరోనా అనంతర పరిస్థితుల్లో దేశం ఆర్ధిక ప్రగతి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ నేడు వర్చువల్ మీటింగ్ లో విస్తృతంగా చర్చించారు. కరోనా...
Slider ప్రత్యేకం

ఒక్క అడుగుతో చైనా గుండెల్లో గునపం

Satyam NEWS
ప్రధాని నరేంద్రమోదీ ఒక్కసారిగా లడాఖ్ లో ప్రత్యక్షమై ప్రపంచాన్ని ఆశ్చర్యపరచారు. చైనాకు ఒక్క సారిగా గుండె ఝల్లుమంది. ఎవ్వరూ ఊహించని ఈ ఎత్తుగడతో చైనాతో పాటు పాకిస్తాన్ కు కూడా షాక్ తగిలింది. నిన్నటి...
Slider జాతీయం

గాల్వాన్ హీరోలకు ప్రధాని మోడీ పరామర్శ

Satyam NEWS
మీలాంటి ధైర్యవంతులు, మీలాంటి వాళ్లకు జన్మనిచ్చిన తల్లులకు ఇవే నా కృతజ్ఞతలు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గాల్వాన్‌ ఘర్షణలో గాయపడి లేహ్‌లో చికిత్స పొందుతున్న జవాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు పరామర్శించారు....
Slider జాతీయం

చైనా సరిహద్దులోకి సింహం వచ్చింది

Satyam NEWS
ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆకస్మికంగా లడక్ లో పర్యటించారు. గాల్వాన్ లోయలో భారత్ చైనా సైన్యం మధ్య ముష్టియుద్ధం జరగడం అందులో 20 మంది భారత సైనికులు మరణించడం తెలిసిందే. ఇప్పుడు తాజా...
Slider జాతీయం

గుడ్ న్యూస్: మోడీ స‌ర్కారు సంస్క‌ర‌ణ‌లకు సాహో!

Satyam NEWS
త‌న ఆర్థిక రంగంలో మరింత క్షీణతను నివారించుకోగలిగితే.. భార‌తదేశ‌ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది 9.5 శాతం పదునైన మేటి వృద్ధిరేటును నమోదు చేసే అవ‌కాశం ఉంద‌ని అంత‌ర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ తాజాగా...
Slider నిజామాబాద్

నరేంద్ర మోడీ ధర్మ పాలన ప్రపంచానికే ఆదర్శం

Satyam NEWS
రెండవ సారి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ప్రధాని మోడీ పాలన ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి...
Slider ప్రత్యేకం

ఎనాలసిస్: అంకెలతో కాదు ఆత్మతో చెప్పాలి

Satyam NEWS
ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్-19 ప్రభావం మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారత దేశంపై ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ మరణాల రేటు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి....