స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట పై నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు చైనాకు ఒక హెచ్చరికలా పని చేశాయి. దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే ఏ చర్యను భారత్ సహించదని,...
ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలు, చట్టవిరుద్ద చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విచారణకు ఆదేశించాలని మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు ప్రధాని నరేంద్ర...
ఈనాటి జయజయ ధ్వానాలు శ్రీరాముడికి వినిపించకపోవచ్చు కానీ, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తులకు వినిపిస్తాయి. మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం నా మహద్భాగ్యం. ఈ మహద్భాగ్యాన్ని రామమందిరం ట్రస్టు నాకు కల్పించింది అంటూ...
కరోనా అనంతర పరిస్థితుల్లో దేశం ఆర్ధిక ప్రగతి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ నేడు వర్చువల్ మీటింగ్ లో విస్తృతంగా చర్చించారు. కరోనా...
ప్రధాని నరేంద్రమోదీ ఒక్కసారిగా లడాఖ్ లో ప్రత్యక్షమై ప్రపంచాన్ని ఆశ్చర్యపరచారు. చైనాకు ఒక్క సారిగా గుండె ఝల్లుమంది. ఎవ్వరూ ఊహించని ఈ ఎత్తుగడతో చైనాతో పాటు పాకిస్తాన్ కు కూడా షాక్ తగిలింది. నిన్నటి...
మీలాంటి ధైర్యవంతులు, మీలాంటి వాళ్లకు జన్మనిచ్చిన తల్లులకు ఇవే నా కృతజ్ఞతలు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గాల్వాన్ ఘర్షణలో గాయపడి లేహ్లో చికిత్స పొందుతున్న జవాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు పరామర్శించారు....
ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆకస్మికంగా లడక్ లో పర్యటించారు. గాల్వాన్ లోయలో భారత్ చైనా సైన్యం మధ్య ముష్టియుద్ధం జరగడం అందులో 20 మంది భారత సైనికులు మరణించడం తెలిసిందే. ఇప్పుడు తాజా...
తన ఆర్థిక రంగంలో మరింత క్షీణతను నివారించుకోగలిగితే.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది 9.5 శాతం పదునైన మేటి వృద్ధిరేటును నమోదు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ తాజాగా...
రెండవ సారి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ప్రధాని మోడీ పాలన ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి...
ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్-19 ప్రభావం మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారత దేశంపై ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ మరణాల రేటు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి....