48 టన్నుల రాయితీ బియ్యం పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
రెండు లారీల్లో 480 క్వింటాళ్ల రాయితీ బియ్యంను అక్రమ మార్గంలో మహారాష్ట్రకు తరలిస్తున్న క్రమంలో నేరడిగొండ వద్ద పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సిఐ ఈ. చంద్రమౌళి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రెండు...