28.7 C
Hyderabad
May 6, 2024 01: 09 AM

Tag : ration rice smuggling

Slider ఆదిలాబాద్

48 టన్నుల రాయితీ బియ్యం పట్టుకున్న  టాస్క్ ఫోర్స్ పోలీసులు

Satyam NEWS
రెండు లారీల్లో 480 క్వింటాళ్ల రాయితీ బియ్యంను అక్రమ మార్గంలో మహారాష్ట్రకు తరలిస్తున్న క్రమంలో నేరడిగొండ వద్ద పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సిఐ ఈ. చంద్రమౌళి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రెండు...
Slider మహబూబ్ నగర్

పెద్ద ఎత్తున రేషన్ బియ్యం స్వాధీనం

Satyam NEWS
రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు ప్రధాన కేంద్రంగా ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రాంతంలో మరో అక్రమ స్టాక్ దొరికింది. ఊరుకొండ మండలంలోని ముచ్చర్లపల్లి గ్రామ శివారులో ఓ రైస్ మిల్లులో ప్రజా...
Slider వరంగల్

ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Satyam NEWS
మహాబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం పోలీసులు రేషన్ బియ్యంను పట్టుకున్నరు. మండలంలోని వెలికట్ట గ్రామంలో ఆక్రమంగా నిల్వచేశారని అనే పక్క సమాచారంతో 137 బస్తాల రేషన్ బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యంను...
Slider గుంటూరు

పేదల బియ్యం బ్లాక్ లో అమ్ముకుంటున్న పెద్దలు

Satyam NEWS
నిరుపేదల పొట్టగొడుతున్న వైసీపీ నేతలపైనా వారికి సహకరిస్తున్న అధికారులపైనా  చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియెజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు.  నరసరావుపేట రూరల్ పరిధిలోని...
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ ప్రాంతంలో కరోనా బియ్యం దొంగలు

Satyam NEWS
కరోనా సమయంలో ఎంతో మంది పేదలు తిండికి లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ మాత్రం బియ్యం దొంగలు విజృంభిస్తున్నారు. పేదవారికి ఇవ్వాల్సిన బియ్యాన్ని అమ్ముకుందామన్న ఆలోచన ఎలా వచ్చిందో కానీ నాగర్ కర్నూల్ జిల్లా...
Slider గుంటూరు

అక్రమ రేషన్ బియ్యం పట్టిచ్చినా పట్టించుకోని అధికారులు

Satyam NEWS
ఎక్కడైనా అక్రమాలు జరుగుతుంటే అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేమిటో గానీ గుంటూరు జిల్లా నకరికల్లు మండలం అధికారులు మాత్రం సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు కదా అని...