ఒడిశా లోని గంజాం జిల్లాలో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. టికిరి నుండి బస్సు బెర్హంపుర్ కు వెళ్తున్న సమయంలో ఈ...
కడప జిల్లా వేముల మండలం వేముల గ్రామంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. స్థానిక జూనియర్ కళాశాల వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను హైచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
వైద్యం కోసం ఆసపత్రికి వెళుతున్న వృద్ధ దంపతులను వెనక నుంచి వచ్చిన కావేరీ బస్సు ఢీకొనడంతో ఒకరు మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నంలోని శ్రీనగర్ ఎస్. ఆర్ . ఎమ్. టి దగ్గర...
మాదాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన జరిగింది. ఎవరూ ఊహించని విధంగా స్కూటీ ఢీ కొని 14 నెలల బాలుడు మృతి చెందాడు. భవన నిర్మాణ కార్మికుడుగా పని చేస్తున్న రాజ్ కుమార్...
అమెరికాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సాఫ్ట్వేర్ చరితారెడ్డి మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న చరితారెడ్డి మృతదేహాన్ని నేరేడ్మెట్ రేణుకానగర్లోని నివాసానికి తరలించారు. డిసెంబర్ 27న స్నేహితులతో కలిసి చరితారెడ్డి కారులో...
తమిళనాడు రాష్ట్రం లోని కొడైకొనల్ కు విహార యాత్ర కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం విద్యార్ధులకు శాపమైంది. అనంతపురం వికాస్ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూలు విద్యార్థులు రెండు బస్సులలో...
శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి సమీపంలో 16 వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జరిగిన ఘటన. సింహాచలం నుండి బరంపురం(ఒడిస్సా) వెళ్తున్న కారు(OD 02 BB 2282)...
అమెరికాలోని మిచిగన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన చరితారెడ్డి తీవ్రంగా గాయపడింది. ఆమె బ్రెయిన్డెడ్ అయినట్లు ముస్కేగాన్ హాస్పటల్ డాక్టర్లు వెల్లడించారు. మిచిగన్లోని లాన్సింగ్లో 25 ఏళ్ల చరితా...
చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారని తెలిసింది. మృతులంతా కడప జిల్లా రాయచోటికి చెందిన వారుగా తెలుస్తోంది. కలకడ మండలం,...
జాతీయ రహదారి పై స్కూటీ ని రెడీ మిక్స్ లారీ ఢీ కొనడంతో అక్కాతమ్ముడు అక్కడికక్కడే మరణించిన దారుణమైన సంఘటన ఇది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బస్ స్టాప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది....