తండ్రి పెద్దకర్మకు ఏర్పాట్లు జరుగుతుండగానే కొడుకు మరణించడం ఎంత విషాదం? కడప జిల్లా పెనగలూరు మండలం తిరుణంపల్లిలో ఈ విషాద ఘటన జరిగింది. పళ్లాల పెంచలయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఈనెల 6వ తేదీ...
నిద్రమత్తు, అతివేగం నలుగురు ప్రాణాలను బలిగొంది. తమ సంబంధికునికి ఎయిర్ పోర్టులో సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తుండగా నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు వెళ్లిపోయారు. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమాదం సంభవించిందని...
సోంపేట మండలం కొర్లాం సమీపంలో జాతీయరహదారి పై జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించింది. మృతురాలు సోంపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పామల సోమేశ్వరి (50)గా గుర్తించారు. ఆమె...
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సుల్లో ఉన్న ఇద్దరు మహిళలు మరణించారు. దోర్నాల...
లోక్ సత్తా వ్యవస్థాపకుడు డా. జయప్రకాశ్ నారాయణ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ఒక ప్రయివేటు కార్యక్రమానికి వెళుతూ హైదరాబాద్ లోని జూబ్లీ చెక్ పోస్ట్ కూడలిలో సిగ్నల్ పడటంతో ఆయన ప్రయాణిస్తున్న కారు...
సినీ నటుడు సంపూర్ణేష్ బాబు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు. తన భార్య, పిల్లలతో కారులో ప్రయాణిస్తుండగా, ఆర్టీసీ బస్సు ఆయన కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్, ఆయన భార్య, కూతురికి స్వల్ప...
జనగాం జిల్లా లో పెంబర్తి గ్రామం వద్ద బుధవారం తెల్లవారు జామున ఆర్టీసీ బస్సు లారీ ఢీ కొన్న సంఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్రగాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు....
రోడ్డు ప్రమాదం లో ఒకరు అక్కడి కక్కడే మృతి చెందగా,మరో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన,నారాయణ పేట జిల్లా, కోస్గి మండలం, నాచారం గ్రామం లో చోటు చేసుకుంది. స్థానిక si నాగరాజు తెలిపిన...
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ లారీ అదుపుతప్పి ఆ టో, బైకు, కారుపైకి దూసుకురావడంతో 12 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అయింది....