29.7 C
Hyderabad
May 6, 2024 03: 35 AM

Tag : Save Amaravathi

Slider గుంటూరు

తెదేపా, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో దళితుల ఎజెండా ఉండాలి

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా  ఎన్నికల మేనిఫెస్టో విడుదల  చేస్తున్నారని, అందులో దళితుల జెండా, ఎజెండా బలంగా ఉండాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. విజయవాడ...
Slider గుంటూరు

కోటేశ్వరరావు ప్రాణాలకు ముప్పు: అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య

Satyam NEWS
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం లోని పెద్దాపురం గ్రామంలో నిప్పుల పల్లి ప్రభుదాస్, భార్య కమల, తల్లి సువార్తమ్మ లపై జరిగిన దాడి వెనుక ఉన్న వైసీపీ నాయకులు, మాజీ జడ్పీటీసీ కోటేరు ముత్తారెడ్డిని...
Slider గుంటూరు

ఏపీలో ‘నాట్ బిఫోర్ మీ’ పాలన

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో నాట్ బిఫోర్ మీ( నా ముందు కాదు) పాలన మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుందని, ఎంతటి వారైనా నాట్ బిఫోర్ మీ అని అనాల్సిందేనని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు...
Slider గుంటూరు

సామాజిక బస్సు యాత్రలో చంపిన వాళ్ళ గూర్చి కూడా చెప్తారా?

Satyam NEWS
వైసీపీ పార్టీ చేపడుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో నాలుగున్నరేళ్ళ ప్రభుత్వ పాలనలో చంపబడిన, నేలకొరిగిన దళిత బాదితుల గూర్చి కూడా చెప్పాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వైసీపీ నాయకులకు...
Slider గుంటూరు

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీపై అమరావతి రైతుల ఫిర్యాదు

Satyam NEWS
సీనియర్ ఐఏఎస్ అధికారిణి, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మీపై అమరావతి రైతులు  తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2014లో రాజధాని లేని రాష్ట్రానికి ఇక్కడ 29 గ్రామాల్లో 34 వేల ఎకరాలను సేకరించారని...
Slider ముఖ్యంశాలు

సీఎం జగన్ కోరిక తీరింది… లక్ష్యం నెరవేరింది

Satyam NEWS
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏదో మేలు చేద్దామనో , రాష్ట్రాన్ని ఉద్దరిద్దామనో ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోలేదని,కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసి, జైలుకు పంపాలన్న ఏకైక లక్ష్యంతోనే...
Slider గుంటూరు

కక్షతోనే రాజధాని రైతులకు కౌలు వేధింపులు

Satyam NEWS
ప్రజా రాజధాని అమరావతి విధ్వంసంతో పాటు రాజధాని రైతులపై కక్షతోనే కౌలు ఎగ్గొట్టేందుకే వేధింపులకు ప్రభుత్వం పాల్పడుతుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు.  మంగళవారం ఆయన మీడియాకు  ప్రకటన విడుదల...
Slider ప్రత్యేకం

ఆర్ 5 జోన్ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

Satyam NEWS
పేదప్రజలకు ఇళ్లు ఇస్తామనే పేరుతో జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో సృష్టించిన ఆర్ 5 జోన్ విషయంలో సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. ఆర్5 జోన్ పై ఏపీ హైకోర్టు ఆర్డర్ పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు...
Slider తూర్పుగోదావరి

హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఉన్నాయా? తాళాలు వేశారా?

Satyam NEWS
ఏపీలో ఎస్సీలపై ,ఎస్టీలపై, మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలను విచారించేందుకు ఢిల్లీలో ఉన్న రాజ్యాంగ సంస్థలైన మానహ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ),ఎస్సీ,ఎస్టీ కమిషన్లు భయపడుతున్నాయా? లేక వారి కార్యాలయాలకు తాళాలు వేశారా?...
Slider గుంటూరు

దళిత మంత్రిని మోకాళ్లపై కూర్చోబెడతారా?

Satyam NEWS
పదేపదే దళితుల నామస్మరణ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితడైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ను నిండు సభలో మోకాళ్లపై  కూర్చో పెట్టారని  అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు...