అన్నమయ్య జిల్లా నందలూరు లో బుధవారం రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు టీడీపీ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందలూరు లోని వైసీపీ లోని ఇరువర్గాల వారు...
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఇది చారిత్రక అవసరం. అందు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అధికార వైసీపీతో ఢీకొట్టేందుకు సిద్ధంగా...
విజయనగరంలో ప్రతి పక్ష పార్టీ పాత్ర పోషిస్తున్న తెలుగు దేశం పార్టీ ప్రజా సమస్యల పట్ల ఎల్లప్పుడూ పోరాడుతునే ఉంటుందని… విజయనగర పార్టీ అధ్యక్షుడు గా కొత్త గా బాధ్యతలు తీసుకున్న ప్రసాదుల లక్ష్మీ...
ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? వైసీపీ అధినేత జగన్ రెడ్డి బాబాయ్ ని చంపిస్తే.. వైసీపీ నేతలు పట్టపగలు నడివీధిలో మహిళల్ని సజీవ సమాధి చేసే ప్రయత్నాలు చేశారని టిడిపి జాతీయ...
చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చేయడం అ ప్రజాస్వామికమని టిడిపి రాజంపేట పార్లమెంట్ వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్ఆర్ఐ చంద్ర తెలిపారు.శనివారం తన నివాసంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా నంది గ్రామంలో టిడిపి...
దాడులకు దౌర్జన్యానికి పాల్పడి వైసీపీ నేతలు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని టీడిపి పట్టభద్రుల ఎమ్మెల్సి అభ్యర్థి భూమిరెడ్డి రాం భూపాల్ రెడ్డి, హరి ప్రసాద్ అన్నారు. కడప నగరంలోని వైఎస్సార్ ప్రెస్ క్లబ్ లో...
బడుగు బలహీన వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను ఉక్కు పాదంతో అణచివేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ వాల్మీకి బోయ సాధికార కమిటీ రాష్ట్ర చైర్మన్ పూల నాగరాజు ఘాటుగా...
మునుగోడు నియోజక వర్గంలో టీఆర్ ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించడాన్ని ఏ పార్టీ ఆపలేదనీ, ప్రజలకు టీఆర్ ఎస్ పార్టీపైనే విశ్వాసం ఉందనీ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు....
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విసిరిన సవాల్ స్వీకరిస్తున్నానని టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా౹౹చదలవాడ మాట్లాడుతూ...
తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీలో చేరారు. జ్ఞానేశ్వర్కు...