సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల గౌడ కల్లు గీత సంఘాల జెఏసి రాష్ట్ర కన్వీనర్ ముత్యం ముఖేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు...
తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్ …నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు. కమీషన్ల కోసమే కడుతున్నారని కేంద్ర జల శక్తి శాఖా మంత్రి గజేంద్ర షెకావత్ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ శాఖ అధ్యక్షుడు బండీ సంజయ్… మూడోవిడత...
హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ లో కురుగంటి కళాక్షేత్రం 25వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర BC కమిషన్ చైర్మన్ వకుళభరణం కృష్ణమోహన్ రావు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పాలకవీడు మండలం రెవిన్యూ శాఖలో గ్రామీణ ప్రాంతాల్లో వెట్టి చాకిరి చేస్తున్న వీఆర్ఏల పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారి పోతుందని, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఈ విషయం అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు ఆ రాష్ట్రం ఏం చేయాలి? ఏం చేయాలో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆర్ధిక ఇబ్బందులకు కారణం...
ములుగు లో బస్ డిపో ఏర్పాటు చేయాలనే పోరాటం ఫలించిందని ఆస్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నవరం రవికాంత్ అన్నారు. బస్ డిపో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మౌఖిక ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమని ఆయన...
ములుగు నియోజకవర్గంలో గోదావరి ప్రవాహానికి ముంపునకు గురైన ప్రజలకు అన్ని విధాలా ఆదుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య మంత్రి కెసిఆర్ కు వినతి పత్రం సమర్పించారు. ఏటూరు నాగారం గోదావరి వరుద ముంపు...
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ప్రోత్సహించడం...
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న బోనాల మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందించారు. బుధవారం ప్రగతి భవన్ లో...
భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యం లో విద్యాసంస్థలకు ఇప్పటికే ప్రకటించిన సెలవులను 16 తేదీ వరకు పొడిగించాలని సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం...