‘‘ తెలంగాణ తల్లి’’ విగ్రహ వివాదం ఇప్పుడు ముదురు పాకాన పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రూపొందిన తెలంగాణ తల్లి విగ్రహం ‘‘దొరల తల్లి’’ అని చెబుతూ ‘‘పేదవారి తల్లి’’ విగ్రహాన్ని పీసీసీ...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో పాలకవర్గ సంఘ సమావేశం సోమవారం సంఘం అధ్యక్షులు నాల్చర్ బాలాజీ (బాలు) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
భారీ వర్షాల కారణంగా మళ్లీ గోదావరి స్థాయి పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్నది. 9 లక్షల క్యూసెక్కులను దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో కొత్తగూడెం, ములుగు...
వై ఎస్ షర్మిల… ఆంధ్రాలో పుట్టినా తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించి ఊరూరూ తిరుగుతున్న రాజకీయ నాయకురాలు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్...
తెలంగాణ ప్రాంతంలో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ చిత్ర పటంలో మన తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. మహిళా సోదరీమణుల సంతృప్తి కోసం ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ప్రతి...
మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ ఊట్లపల్లి గ్రామం గ్రామ రెవెన్యూ సహాయకుడు కంచర్ల వెంకటేశ్వర్లు కుటుంబాన్ని నేడు ఖమ్మం జిల్లా విఆర్ఏ ల JAC చైర్మన్ చల్లా లింగరాజు పరామర్శించారు....
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఎంతో ఉత్సాహం చూపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతు ఇచ్చేవారు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం అయితే ఇప్పటి వరకూ లేదు. గత రెండు మూడు సంవత్సరాలుగా కేసీఆర్...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? ఢిల్లీ బీజేపీ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు ఈ కుంభకోణం గురించి, ఈ కుంభకోణంలోని పాత్రధారుల గురించి విపరీతమైన హడావుడి చేస్తున్నా...
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళి సై సీఎం కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా...
మానవ సంబంధాల్లోని పవిత్రమైన సహోదరభావాన్ని బలోపేతంచేసే రక్షా బంధన్ (రాఖీ పండుగ) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాతమ్ముండ్లు తమ అక్కా చెల్లెండ్లకు ఎల్ల వేళలా అండగా నిలబడుతారనే...