తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 59,471 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 596 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసులు 2,72,719కి చేరింది....
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.నెంబర్ 45 ప్రకారం అనుమతించిన నిత్యావసర సరుకుల దుకాణాలు, పాల దుకాణాలు సాయంత్రం 6.00 గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటు కల్పించామని...
గత నెల రోజులకు పైగా రాష్ట్రంలో లాక్ డౌన్ నడుస్తున్న నేపధ్యంలో చేనేత వృత్తి కుంటుపడి పోయిందని, దీని మీద ఆధారపడ్డ వారు అర్ధాకలితో అలమటిస్తున్నారని చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్ రెడ్డి...
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ పరిధిలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి నేడు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ పరిధిలోని సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా...
టీఆరెస్ ప్రభుత్వం యూనియన్లను, ప్రతిపక్షాలను అవమనిస్తున్నదని సమ్మె వల్ల ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, సాధారణ ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారని టిటిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్...