తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22 తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్ధు చేసింది....
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు....
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఏప్రిల్ 1నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో తిరుమలకు వచ్చే భక్తులు 5 నుంచి 10 నిమిషాల్లోనే గదులు...
ఈ నెల 22న తిరుమలలో ఉగాది ఆస్థానం జరగనుంది. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ప్రతీ ఏటా నిర్వహించే విధంగానే ఈ సారి కూడా శాస్త్రోక్తంగా...
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సౌకర్యవంతంగా పాదరక్షలు భద్రపరుచుకునేందుకు వీలుగా ఏప్రిల్ రెండవ వారంలోపు 11 కౌంటర్లు సిద్ధం చేస్తామని టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు...
మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన...
ఎస్వీబీసీ హిందీ ఛానల్ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని దేశమంతటా ప్రచారం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై టిటిడి ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో జరిగిన ఈ...
తిరుమల తిరుపతి దేవస్ధానం ( టీటీడీ ) ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ సలహదారుగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో నేడు ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గత 26 సంవత్సరాల...
తిరుపతి వార్త అనే పత్రిక పేరును ఉపయోగించుకుని మాచర్ల శీను అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల ద్వారా టీటీడీ వారి శ్రీవాణి ట్రస్ట్ విరాళాలకు సంబంధించిన కార్పస్ మరియు జనరల్ డొనేషన్ అకౌంట్ల ను...
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం వ్యాపార,ఉద్యోగ,చదువుల నిమిత్తం తిరుపతిలో స్థిరపడుతున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోకి...