మృతదేహంతో విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ షాక్ తో మృతి చెందిన హరిసింగ్ మృతదేహంతో కార్యాలయం ముందు తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ఎంపీపీ నిర్మల ధర్నా నిర్వహించారు.తలకొండపల్లి మండలం తండాకు చెందిన గిరిజన యువకుడు...