40.2 C
Hyderabad
April 26, 2024 11: 12 AM
Slider హైదరాబాద్

మన సంపద – మన ఆత్మగౌరవం – మన ఎన్టీఆర్

#ntramarao

“తెలుగు యువత” ఆధ్వర్యంలో, మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,  స్వర్గీయ  నందమూరి తారకరామారావు  విగ్రహాలకు తెలుగుదేశం పార్టీ  అనుబంధ సంఘాలైన తెలుగు యువత, TNTUC, SC సెల్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాములు యాదవ్, మేకా ప్రసాద్, వీరభద్ర రావు, యాదగిరి, సాంబశివరావు, నీరు కొండ సతీష్ బాబు, నాగేశ్వర రావు, రాంబాబు, వడ్లమూడి శ్రీనివాసు, బోళ్ళా వేంకటేష్, కీసర రవీందర్, TNTUC నాయకులు పసల ప్రసాద్, SC సెల్ నాయకులు శ్రీరాములు, తెలుగు యువత నాయకులు హేమంత్ గౌడ్, సాయి నాగార్జున, మనికంఠ, ఇంతియాజ్, మౌలా అని, సాయి, సతీష్, శివ తదితరులు పాల్గొన్నారు.

Related posts

డిఎస్పీ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం

Satyam NEWS

ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌

Satyam NEWS

Danger Bells: అటు ఇటూ ఊగుతున్న ‘గంట’ రాజీనామా

Satyam NEWS

Leave a Comment