40.2 C
Hyderabad
April 26, 2024 14: 05 PM
Slider ముఖ్యంశాలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

#Three killed

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ప్రమాదంలో చిన్నారి సహా దంపతులు స్పాట్ లోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు. ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద

తిరుపతి -శ్రీకాళహస్తి రోడ్డుపై ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. మృతులను మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లెకు చెందిన వారిగా

పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Related posts

సెక్యూరిటీ తిప్పి పంపిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Satyam NEWS

మారుమూల ప్రాంతాల్లో పర్యటించిన ఆసిఫాబాద్ ఎస్పీ

Satyam NEWS

మునుగోడు కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

Leave a Comment