నవంబర్ 15వ తేదీ టిఆర్ఎస్ నేతలతో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశం టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన జరగనున్నది. ఈ సమావేశం లో బిఆర్ఎస్ లక్ష్యాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్తితి, మునుగోడు ఎన్నిక, ఆయా జిల్లాలలో నేతల మధ్య విబేధాలు లాంటి అంశాలపై చర్చించే అవకాశం వున్నది.
previous post
next post