26.7 C
Hyderabad
April 27, 2024 08: 11 AM
Slider గుంటూరు

నరసరావుపేటలో ఘనంగా వంగవీటి జయంతి వేడుకలు

#vangaveeti

వంగవీటి మోహనరంగ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో రంగా విగ్రహానికి నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ వంగవీటి రంగా వ్యక్తి కాదు. ఆయన ఒక శక్తి, ఆయన అందరికి ఆదర్శం అని అన్నారు. గత 30 ఏళ్ల నుండి వంగవీటి రంగా వర్ధంతి,జయంతి కార్యక్రమాలను దిగ్విజయంగా కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి అల్లంశెట్టి మోహన్ రావు, టీడీపీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య,కొవూరి వెంకటేశ్వరరావు,ఏ వి ఆర్,అచ్యుత్,రమేష్, చిరుమామిళ్ల నరసింహ రావు,ఐల గోపి,రాజేష్, బొమ్మిశెట్టి సాయి,బంగారం,రాజా, సాయి వంశీ,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్

Related posts

రక్తదానం చేద్దాం మానవ ప్రాణాలు నిలబెడదాం

Bhavani

ఏపి బ్రాహ్మణ సేవా సమాఖ్య నూతన కార్యవర్గం

Satyam NEWS

తెలంగాణలో మారిన బ్యాంకు పని వేళలు

Satyam NEWS

Leave a Comment