28.7 C
Hyderabad
April 26, 2024 09: 54 AM
Slider ఆంధ్రప్రదేశ్

బ్రుటాలిటీ: పోలీసులు దారుణంగా వ్యవహరించారు

lokesh

రాజధాని గ్రామానికి చెందిన మహిళలపై పోలీసులు జరిపిన దాడిలో గాయపడిన శ్రీ లక్ష్మిని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. పోలీసుల దాడిలో గాయపడి ఆయుష్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న మందడం గ్రామస్తురాలు శ్రీ లక్ష్మిని పరామర్శించి కుటుంబ సభ్యులను అడిగి ఉదయం జరిగిన ఘటన వివరాలు తెలుసుకున్నారు.

మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు దారుణంగా వ్యవహరించారని వారు లోకేష్ కు తెలిపారు. దారుణంగా మా పై దాడులు చేసి మాపైనే కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు పోలీసులు అంటూ లోకేష్ కి మందడం గ్రామ మహిళలు తెలిపారు.

Related posts

తెలంగాణ ఇచ్చింది సోనియా కబ్జా పెట్టింది కేసీఆర్

Satyam NEWS

కలెక్టర్ ఆదేశాలు… డీఆర్ఓ ఆచరణ…ఫలితం.. కలెక్టరేట్ ప్రాంగణం ఆధునికీకరణ

Satyam NEWS

వారసత్వ శిలల పరిరక్షణకు సేవ్ ది రాక్స్

Satyam NEWS

Leave a Comment