గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, కోట సెంటర్ లోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద కాగడాలతో నిరసన ప్రదర్శన, ధర్మవరంలో హత్యకు గురైన యువతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, రాష్ట్ర అంగన్వాడి అధ్యక్షురాలు భీమినేని వందనా దేవి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొట్ట కిరణ్, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్బూరు మళ్లీ, పార్లమెంట్ మహిళా కార్యదర్శి లీలావతి, పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు, పెరికల రాయప్ప, బంగారం, బండారుపల్లి విశ్వేశ్వరరావు, గూడూరు శేఖర్, మాన్నాన్ షరీఫ్, పునాటి శ్రీనివాస్ రావు, అబ్బూరి శ్రీను, యాడ్ వాలి, పులిమి రామిరెడ్డి, కొల్లి బ్రహ్మయ్య, కొల్లి వెంకటేశ్వర్లు, చల్లా సుబ్బారావు, శాఖమూరి మారుతి తదితరుల పాల్గొన్నారు
previous post