28.7 C
Hyderabad
April 28, 2024 06: 31 AM
Slider చిత్తూరు

రేపు చిత్తూరు జిల్లా బంద్

#peddireddy

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు నేడు పుంగనూరు లో సృష్టించిన విధ్వంసాన్ని నిరసిస్తూ శనివారంనాడు చిత్తూరు జిల్లా బంద్ కు అధికార వైసీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వైసిపి జిల్లా అధ్యక్షులు కె.అర్.జే భరత్ ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యం పై దాడిగా ఖండిస్తూ రేపు (05.08.2023) జిల్లా బందు కు పిలుపునిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసన తెలియజేసి బందు ను విజయవంతం చేయాలని కోరుతున్నామని కూడా ఆయన తెలిపారు.

Related posts

మతి స్థిమితం లేని ఈ మహిళను గుర్తుపట్టగలరా?

Satyam NEWS

తీజ్ ఉత్సవం: సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి

Satyam NEWS

పెండింగ్ బిల్లులపై జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు

Satyam NEWS

Leave a Comment