40.2 C
Hyderabad
April 26, 2024 11: 58 AM
Slider ముఖ్యంశాలు

ఏకగ్రీవాలను ఆమోదించాలని హైకోర్టు ఆదేశం

#APHighCourt

ఎంపీటీసీ,జెడ్ పీటీ ఏకగ్రీవ ఎన్నికలపై ఎస్ఈసీ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం ఎస్‌ఈసీకి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఎస్‌ఈసీ ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని హైకోర్టు ఎస్‌ఈసీని ఆదేశించింది.

తక్షణమే ఎంపికైన అభ్యర్ధులకు డిక్లరేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Related posts

Counter attack: ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేసే ప్రశ్నే లేదు

Satyam NEWS

పెట్రోల్ పోసి ప్రియురాలిని తగులబెట్టిన ప్రియుడు

Satyam NEWS

మానవాళికి, మన దేశానికి, మోడీకి ద్రోహం చేసిన నలుగురు

Satyam NEWS

Leave a Comment