38.2 C
Hyderabad
April 29, 2024 14: 40 PM

Author : Satyam NEWS

29096 Posts - 23 Comments
Slider ఆంధ్రప్రదేశ్

కొత్త కొలువులు వెతుక్కున్న పాతకాపులు

Satyam NEWS
గత ప్రభుత్వంలో పని చేసిన పిఎ, పిఎస్, ఓఎస్ డిలను మళ్లీ తీసుకోవద్దని సాక్ష్యాత్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుడు అజయ్ కల్లాం ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో పెద్ద ఎత్తున అవినీతి పరులు...
Slider ఆధ్యాత్మికం తెలంగాణ

కిటకిటలాడిన బాసర దేవాలయం

Satyam NEWS
శ్రావణ మాసం ఆదివారం కావడంతో బాటు శుభ ముహూర్తం ఉండటంతో నేడు నిర్మల్ జిల్లా బాసర, శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఈ రోజు ఉదయం నుంచి చిన్నారులకు...
ఆంధ్రప్రదేశ్

కేవలం ప్రబోధనలతో అవినీతి తగ్గదు

Satyam NEWS
అవినీతి అంశం చర్చనీయాంశమైన ఈ సందర్భంలో దాన్ని కేవలం బోధనలతో నిర్మూలించలేమని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కు సూచిస్తూ గుంటూరు మాజీ మేయర్ రాయపాటి మోహన్ సాయి కృష్ణ బహిరంగ లేఖ...
Slider తెలంగాణ ముఖ్యంశాలు

శక్తిపీఠానికి వరద ముంపు భయం

Satyam NEWS
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువనున్న ప్రాజెక్టులు నిండిపోవడంతో నీటిని వేగంగా కిందికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు 57 గేట్లు ఎత్తివేశారు. నీటిని దిగువకు వదులుతున్నారు. వరద తాకిడితో ఇప్పటికే...
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

చెత్తపలుకు: కాశ్మీర్ టు కియా మోటార్స్

Satyam NEWS
చిన్నప్పుడు మా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. వాడికి ఆవు మీద వ్యాసం తప్ప మరేం వచ్చేది కాదు. అంతరిక్షంపై వ్యాసం రాయమన్నా ఆవుతో లింకు పెట్టేవాడు. అంతరిక్షం అంటే అ తో స్టార్ట్ అవుతుంది....
Slider జాతీయం ముఖ్యంశాలు

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా

Satyam NEWS
లోక్ సభ ఎన్నికల ఫలితాల నుంచి అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్ పార్టీ కుదటపడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియాగాంధీనే సీడబ్ల్యూసీ ఎన్నుకుంది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా సీడబ్ల్యూసీలో నిర్ణయించారు. సుధీర్ఘ కసరత్తు, తర్జన భర్జన...
Slider ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం

Satyam NEWS
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చేతుల మీదుగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయం నూతన భవనం ప్రారంభం అయింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్‌...
తెలంగాణ

అక్కడ ఉచితంగా దహన సంస్కారాలు

Satyam NEWS
ఆ గ్రామంలో చనిపోతే ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. స్మశానం వాడుకోవడానికి చెల్లించాల్సిన ఖర్చు ఉండదు. అదే సిద్దిపేట నియోజకవర్గంలోని గుర్రాల గొంది గ్రామం. ఊరి స్మశాన వాటికను ఉచితంగా వాడుకోవచ్చు. మరణించిన...
Slider సినిమా

నీ వయసేంటి? నువ్వేసిన వేషమేంటి?

Satyam NEWS
వయసుకు మించిన పాత్రలు చేస్తే ఆహా అంటారు. వయసు మరచి పాత్రలు చేస్తే ఆహా ఇక ఆపు అంటారు. మహానటి సినిమాలో సావిత్రి పాత్రను పండించి అందరితో ఆహా అనిపించుకున్న నటి కీర్తీ సురేష్....
Slider తెలంగాణ

విహార యాత్రలో విషాదం

Satyam NEWS
స్నేహితులతో కలిసి కులుమానాలి విహార యాత్రకు వెళ్లిన ఒక డాక్టర్ విషాదకర పరిస్థితుల్లో మరణించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పక్కన కొత్త పల్లె గ్రామానికి చెందిన చంద్ర శేఖర్రెడ్డి కుటుంబం గత కొంత కాలం గా...