29.7 C
Hyderabad
May 2, 2024 04: 13 AM

Author : Satyam NEWS

29104 Posts - 23 Comments
Slider జాతీయం ముఖ్యంశాలు

ప్రత్యేక విమానాలు లేక శ్రీనగర్‌ కిటకిట

Satyam NEWS
కాశ్మీర్ లోయ నుంచి యాత్రీకులు వెళ్లిపోవాలని హెచ్చరించిన రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందంటూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రప్రభుత్వం...
Slider జాతీయం

సిద్దూ ఆట కట్టు: మాజీ స్పీకర్ కు కీలక పదవి?

Satyam NEWS
కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించనుందా? అవుననే సమాధానాలు ఎక్కువగా వినపడుతున్నాయి. స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన కేపీసీసీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్...
Slider తెలంగాణ ముఖ్యంశాలు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా గుత్తా సుఖేందర్ రెడ్డి

Satyam NEWS
తెలంగాణలో జరగనున్న శాసనమండలి ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖరారయ్యారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో చర్చించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ గుత్తా అభ్యర్ధిత్వాన్ని ఖరారు...
Slider తెలంగాణ

సొంత ఖర్చుతో యాగం చేసుకోండి

Satyam NEWS
జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ​యాగాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్‌ రావు విమర్శించారు. యాగాలు, పూజలకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే కేసీఆర్ సొంత...
Slider సినిమా

నట దిగ్గజాలకు మార్గదర్శకుడు ఇక లేరు

Satyam NEWS
నటనా  శిక్షకుడు, నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల ఇక లేరు.రజనీకాంత్, నాజర్, రాజేంద్రప్రసాద్, చిరంజీవి… వంటి ఎందరో నట దిగ్గజాలకు మార్గదర్శనం చేసిన విద్యాధికుడు మన మధ్య నుండి వెళ్లిపోయారు… మళ్ళీ ఇటువంటి వాళ్ళు...
Slider ముఖ్యంశాలు

మోడీ విధానాలకు నిరసనగా టీయుడబ్ల్యుజె ధర్నా

Satyam NEWS
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల, కార్మికుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా నేడు విద్యానగర్ లోని కేంద్ర కార్మిక శాఖ...
Slider తెలంగాణ

బొగత జలపాతం వద్దకు రావద్దు ప్లీజ్

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలోని బొగత జలపాతం ఉగ్రరూపంతో ఉవ్వెత్తున ఎగసి పడుతూ ఉరకలెత్తుతోంది. ములుగు జిల్లా వాజీడు మండలం కోయవీరపురం సమీపంలో ఉన్న ఈ జలపాతం రాష్ట్రంలోని అతిపెద్ద రెండో జలపాతంగా గుర్తింపు సొంతం చేసుకుంది....
Slider జాతీయం

అమర్ నాథ్ యాత్రలో పాక్ కుట్ర… భగ్నం

Satyam NEWS
అమరనాథ్  యాత్ర ను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ పెద్ద ఎత్తున కుట్ర పన్నినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. జమ్ముకాశ్మీర్ లో భారీగా భద్రతా దళాలు మోహరించడం తో చాలా మందిలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి....
Slider ముఖ్యంశాలు

ఆందోళన బాటలో మోజో టీవీ ఉద్యోగులు

Satyam NEWS
ఆవిర్భవించిన అనతి కాలంలోనే ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మోజో టీవీ యాజమాన్యం మారినప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొంటున్నది. సంస్థ స్థాపించినప్పటినుంచి ఒకటవ తేదీన మధ్యాహ్నం లోపు జీతాలు వచ్చేవి, ఏ...
Slider ప్రపంచం

కాశ్మీర్ అంశంపై మళ్లీ ట్రంప్ వివాదం

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ వివాదంలో భారత్ పాకిస్తాన్ కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యల్ని పాకిస్తాన్ స్వాగతించగా భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక...