ముస్లిం యువకుడిపై కాటసాని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యం
కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెలో వైసీపీ ముఠా నాయకులు ప్రజలపై తెగబడ్డారు. తడకనపల్లెలో పాణ్యం వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. తన ఎన్నికల ప్రచారం...