32.7 C
Hyderabad
April 27, 2024 01: 27 AM
Slider కర్నూలు

ముస్లిం యువకుడిపై కాటసాని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యం

Satyam NEWS
కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెలో వైసీపీ ముఠా నాయకులు ప్రజలపై తెగబడ్డారు. తడకనపల్లెలో పాణ్యం వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. తన ఎన్నికల ప్రచారం...
Slider గుంటూరు

డాక్టర్ చదలవాడకు ఎస్టీ కాలనీవాసుల మద్దతు

Satyam NEWS
ఎన్ని అడ్డంకులొచ్చినా, అవరోధాలు ఎదురైనా నరసరావుపేట ఎమ్మెల్యేగా డాక్టర్ చదలవాడ అరవిందబాబును చట్ట సభల్లోకి పంపిస్తామని పల్నాడు జిల్లా రావిపాడు గ్రామ ఎస్టీ కాలనీ వాసులు స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసి...
Slider హైదరాబాద్

హైదరాబాద్ లో రేపు మాంసం దుకాణాలు బంద్

Satyam NEWS
హైదరాబాద్ నగరం లోని మాంసం దుకాణాదారులకు జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. చికెట్,...
Slider ముఖ్యంశాలు

ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధులు మధ్యలోనే డ్రాప్ అవుతారు

Satyam NEWS
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీ అభ్యర్థులు ఎన్నికల లోపు మధ్యలోనే డ్రాప్ అవుతారని, ఆ భయంతోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని మాట్లాడుతున్నారని...
Slider శ్రీకాకుళం

రాజాంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి

Satyam NEWS
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరం అని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. సమయానికి 108 అంబులెన్స్...
Slider కడప

టీడీపీ కూటమి అభ్యర్థుల విజయం ఖాయం

Satyam NEWS
అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకట రమణ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ...
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో ఎమ్మెల్యే ఇంటి ముందు హల్చల్

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీలో చేరికలు, చర్చల పేరిట వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటికి వచ్చిన గోపాలపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తాడిపర్తి మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ పెట్రోల్ పోసుకున్నారు. తాడిపర్తికి చెందిన బిఆర్ఎస్...
Slider గుంటూరు

పొన్నూరు వైసీపీ అభ్యర్ధిపై ఈసీ కొరడా

Satyam NEWS
పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, పొన్నూరు మండలం ములుకుదురులో అంబటి మురళి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ...
Slider చిత్తూరు

పెద్దిరెడ్డి.. తాగి వచ్చి నా కాళ్లు పట్టుకున్నావ్‌..!

Satyam NEWS
ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ పర్యావరణశాఖ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరువు తీసేశారు. ప్రస్తుతం రాజంపేట నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిరణ్‌ కుమార్‌...
Slider సంపాదకీయం

ఓటమి అంచున ఊగుతున్న వైసీపీ బడానేతల వారసులు

Satyam NEWS
వైస్ఆర్ సీపీలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కొంత మంది ఈ ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ వద్దన్నా కూడా తమ వారిని దగ్గరుండి గెలిపించుకుంటామని భరోసా కల్పించి...