ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఆరోగ్యం బాగా లేకపోవడం దురదృష్టకరం. పాపం అదేమిటో గానీ రాజకీయంగా వివాదం వచ్చిన ప్రతి సారీ ఆయనకు ఆరోగ్యం సరిగా ఉండదు. ఇలా ఇది మొదటి సారి...
అమెరికా పర్యటన పూర్తి చేసుకుని ఎపి సియం జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం కు చేరుకున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 15న...
సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశ రాజకీయలను తానూ తప్ప ఎవరూ శాసించలేరనే నమ్మకాన్ని దేశ ప్రజలకు కలుగచేయడానికి విశ్వ ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం జాతీయ రాజకీయాలు...
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా బలపడాలని ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ వికృత మత రాజకీయాలకు తెరతీసినట్లే కనిపిస్తున్నది. తిరుపతి ఆర్టీసీ టిక్కెట్లపై జరూసలేం యాత్ర కు సంబంధించిన ప్రకటనలు వేసి...
రియల్ ఎస్టేట్ ఏజెంటులా చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తీవ్రంగా విమర్శించారు. అమరావతి చుట్టూ టీడీపీ నేతల కు రియల్ వ్యాపారం ఉంది కనుకే వారంతా తన మాటలకు...
వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వదేశానికి బయలుదేరారు. 24 తేదీ తాడేపల్లి లోని తన నివాసానికి ఆయన చేరుకుంటారు. ఈనెల 16 న...
ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలోని బ్యాంకర్లు రైతుల అవసరాలు తీర్చేందుకు రుణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం కోరారు. నేడు పదమూడు జిల్లాల బ్యాంకు ఉన్నతాధికారులతో జరిగిన...
పొలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం విషయంలో నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్కో జారీ చేసిన ప్రిక్లోజర్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరూ ఊహించని ఎదురుదెబ్బ ఇది. 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రాబోతున్న ఆసియా ఖండంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అర్ధంతరంగా ఆగిపోయింది. వేలాది మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టు...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో విద్యుత్ శాఖ భవనాలు కూడా ఉన్నాయి. ఆ భవనాలు ఇక పూర్తిగా తెలంగాణాకు సొంతం కాబోతున్నాయి. వీటిపై రెండు రాష్ట్రాలు...