ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేతులు మారి మూడే మూడు నెలలు…. అబ్బా ఎంత కసి, ఎంత ఉక్రోషం, ఎంత అసహనం. ఆంధ్రజ్యోతి రాయడం, మరునాడు అదే విషయాన్ని సిబి నాయుడు చెప్పడం, సిబి నాయుడు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ ల సమీక్ష జరపాలనుకుంటున్నా, పెద్ద ప్రాజెక్టులకు రీ టెండరింగ్ విధానం అమలు చేయాలన్నా తెలుగుదేశం నాయకుల లాగా కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అంతుపట్టని అంశాలు...
అగ్రరాజ్యం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా తన నివాసంలో విందు ఇచ్చారు. అంతకు ముందు వివిధ రంగాలకు చెందిన...
ఇంటిని ఖాళీ చేయాలని కోరుతూ చంద్రబాబు ఇంటికి శనివారం నాడు నోటీసులు జారీ చేశారు. వీఆర్ఓ ఇవాళ నోటీసులను అందించారు. వరద ముంచెత్తె అవకాశం ఉన్నందున ఇంటిని ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.ఎగువ...
సొంతపనులపై విదేశాలకు వెళుతూ ప్రభుత్వ ఖర్చులో రాసే అలవాటు ఉన్న నాయకులకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత పనులపై సొంత డబ్బుతో అమెరికా వెళ్లారు. తన కుమార్తె...
నూతన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నదని, అందుకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి గర్వించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఎపిపిసిబి) చైర్మన్ బి ఎస్...
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేసే స్థాయికి సచివాలయ ఉద్యోగులు రావాలని శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్...
ప్రతి రోజూ దాదాపుగా రెండున్నర లక్షల మంది పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటిన్లను మూసివేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో నెలకొని ఉన్న సుమారు 204 అన్నా...
టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి భద్రత వ్యవహారంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయనకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్లోజ్...
విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పై వైభోవోపేతంగా పవిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రి లో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి....