“ఇదేం ఖర్మ బాబు మన రాష్ఠ్రానికి” కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలి లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. బొబ్బిలి కోట సాక్షి బాబు ప్రసంగంలో ఏం చెప్పారో చూడండి. “నేను బొబ్బిలికి...
పాత్రునివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలసలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కరణం శ్రీహరి అధ్యక్షతన...
2019 జూలై నెలలో నియమితులైన 39 మంది హిందీ భాషా పండితులకు 42 నెలలుగా జీతాలు అందక తీవ్ర దుర్భర స్థితిలో ఉన్నారు. జీతాల కోసం జిల్లా అధికారుల నుండి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల వరకు...
బదిలీల్లో భాషోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రతినిధులు DEO జి.పగడాలమ్మకు వినతిపత్రాన్ని అందించారు. D.E.O పూల్ లో ఉంటూ వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న తెలుగు,...
ట్రాఫిక్ రూల్స్ పాటించి, సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరాలంటూ శ్రీ చైతన్య విద్యాసంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో ట్రాఫిక్ ఎవేర్నెస్ అవగాహనా సదస్సులో శ్రీకాకుళం ట్రాఫిక్ ఎస్ఐ ఎన్. లక్ష్మణరావు తెలిపారు.స్థానిక...
రాష్ట్ర ప్రభుత్వం తాజా గా విడుదల చేసిన బదిలీ నిబంధనలోని డీఈఓ పూల్ భాషా పండితుల పాలిట శరాఘాతంగా పరిణమించిందని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిసిని...
సమాజంలో మానవ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు మానవ హక్కుల సంఘం ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిన ఆవశ్యకత ఉందని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల...
రాష్ట్రంలో పేదరికంలో ఉండకూడదని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రమాణాలు కలిగిన జీవన విధానం కల్పించాలని, అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్...
బీసీలకు జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ టెక్కలి తాసిల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చింది. ఈరోజు టెక్కలి తహసిల్దార్ కార్యాలయంలో తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50% పైగా జనాభాగా ఉన్న వెనుకబడిన తరగతులు...
డీఈవో పూల్ సమస్య, 39 మంది హిందీ పండితులు పెండింగ్ జీతాల సమస్య సహా పలు సమస్యలను రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లింది. తమ సమస్యలను తక్షణమే...