37.2 C
Hyderabad
May 2, 2024 13: 33 PM

Category : శ్రీకాకుళం

Slider శ్రీకాకుళం

పాత్రునివలసలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం

Bhavani
శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలస లో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బలివాడ ప్రభాకర్ రావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...
Slider శ్రీకాకుళం

శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్

Bhavani
శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్ అని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగనన్న భూ హక్కు ఏమిటి? జగన్ తాత, తండ్రి ఆస్తులు...
Slider శ్రీకాకుళం

సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూ సర్వే

Bhavani
రాజకీయమంటే జవాబుదారీతనం.. ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా ఆదరిస్తారనే మెసేజ్‌ పోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని...
Slider శ్రీకాకుళం

సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎంగా జగన్ ఉండాలి

Satyam NEWS
సామాన్యుడికి న్యాయం జరగాలంటే జగన్ మోహన్ రెడ్డే సీఎంగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లా నేతలతో నరసన్నపేటలో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు....
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు 99 వేల రూపాయలు విలువగల 33 కిలోల గంజాయి పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ వివరాలను సర్కిల్ ఇన్స్పెక్టర్ డివివి సతీష్ కుమార్, పట్టణ...
Slider శ్రీకాకుళం

భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టుకి భూములు ఇవ్వలేం

Bhavani
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం లోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు పునరావాస కాలనీకి భూములు ఇవ్వలేమని రైతులు తేల్చి చెప్పారు. సంతబొమ్మాలి మండలం నౌపడ గ్రామ సచివాలయంలో సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్...
Slider శ్రీకాకుళం

పాత్రుని వలసలో ఘనంగా బాలల దినోత్సవం

Bhavani
శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలసలో ప్రధానోపాధ్యాయుడు ఐడివి ప్రసాద్ అధ్యక్షతన బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి గా...
Slider శ్రీకాకుళం

రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు మృతి

Bhavani
శ్రీకాకుళం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో సూపరెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ మడే రమేష్, అతని భార్య ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి...
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా లో నేరాలు తగ్గుముఖం

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి సందర్శించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు అధికారుల  వ్యాయామశాలను (జిమ్) ప్రారంభించారు. వ్యాయామ శాల పరికరాలను...
Slider శ్రీకాకుళం

మాతా శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి

Bhavani
మాతృ మరణాలు జరిగితే పక్కా విశ్లేషణ ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మాతృ మరణాల పట్ల జిల్లా కలెక్టర్...