ప్రజా గాయకుడు గద్దర్ నటించిన చివరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం
ప్రజా గాయకుడు గద్దర్ (74) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్పేటలోని అపోలో స్పెక్ర్టా హాస్పిటల్లో చేరిన గద్దర్ అక్కడే...