25.7 C
Hyderabad
May 9, 2024 07: 41 AM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

స్టాండింగ్ కమిటీ మెంబర్ గా పన్నాల

Satyam NEWS
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మెంబెర్ గా ఎన్నికైన మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి నియామక పత్రం అందుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో GHMC సెక్రటరీ...
Slider ముఖ్యంశాలు

వందే భారతం నృత్య ఉత్సవ్‌ కోసం దరఖాస్తులకు ఆహ్వానం

Satyam NEWS
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వందే భారతం నృత్య ఉత్సవ్‌ ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షీ లేఖి వెల్లడించారు. ఇందులో ఎంపిక అయిన 480 మంది  నృత్యకారులు...
Slider ముఖ్యంశాలు

సీనియర్ న్యాయవాది సోమిశెట్టి మృతి పట్ల నేతల సంతాపం

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో సీనియర్ న్యాయవాది, మాజీ బార్ కౌన్సిల్  అధ్యక్షుడు సోమిశెట్టి బాలీశ్వరయ్య  సోమవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత మరణించారు. విషయం తెలుసుకున్న వెంటనే బార్ కౌన్సిల్...
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టులకు త్వరలోనే ఇండ్ల స్థలాలు మంజూరు చేయిస్తా

Satyam NEWS
జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ళ స్థలాలు మంజూరు చేయిస్తానని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జర్నలిస్టులు స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా...
Slider ముఖ్యంశాలు

పటిష్ట భద్రత తో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఉప ఎన్నికలు

Satyam NEWS
విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగాలవలస, నెల్లిమర్ల మండలం ఏటి అగ్రహారం గ్రామ సర్పంచ్, మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీలోని 1వ వార్డు మరియు ఎల్. కోట మండలం రేగ పంచాయతీలోని 7వ వార్డు...
Slider ముఖ్యంశాలు

కీచక ఉపాధ్యాయుడిని శిక్షించాలి: తమ్మవరం విద్యార్థులకు న్యాయం చేయాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండలం తమ్మవరం గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అనిల్ చిన్నపిల్లల్ని వేధిస్తున్నాడని ‘విన్నపం ఒక పోరాటం’ వ్యవస్థాపక అధ్యక్షురాలు చీకూరి లీలావతి అన్నారు. మూడు, నాలుగు...
Slider ముఖ్యంశాలు

రైతులను దగా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Satyam NEWS
ధాన్యం కొనుగోలు వేసంగిలో వరి పంట వేసే విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్...
Slider ముఖ్యంశాలు

ప్రతి ఒక్కరికీ న్యాయం అందేలా చూడటమే న్యాయ సేవాధికార సంస్థ ఉద్దేశ్యం

Satyam NEWS
రాజ్యాంగం  ద్వారా కల్పిస్తున్న అన్ని హక్కులు ధనిక బీద, చిన్న పెద్ద  అనే తేడా లేకుండా  ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నదే  న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ...
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టులతో అనుబంధం వీడదీయలేనిది: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Satyam NEWS
జర్నలిస్టులతో తనకు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయని ఉప్పల్ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉప్పల్ నియోజకవర్గ సమావేశం నాచారం లోని...
Slider ముఖ్యంశాలు

జాతీయ స‌గ‌టును మించి తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్

Satyam NEWS
రాష్ట్రంలో జాతీయ స‌గ‌టును మించి వ్యాక్సినేష‌న్ పూర్త‌యింద‌ని వైద్యారోగ్య‌శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు పేర్కొన్నారు. బుధ‌వారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొద‌టి డోస్ పూర్తి కాగా, 38.5 శాతం మందికి ...