28.7 C
Hyderabad
April 28, 2024 05: 01 AM

Category : Slider

Slider తెలంగాణ ముఖ్యంశాలు

శక్తిపీఠానికి వరద ముంపు భయం

Satyam NEWS
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువనున్న ప్రాజెక్టులు నిండిపోవడంతో నీటిని వేగంగా కిందికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు 57 గేట్లు ఎత్తివేశారు. నీటిని దిగువకు వదులుతున్నారు. వరద తాకిడితో ఇప్పటికే...
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

చెత్తపలుకు: కాశ్మీర్ టు కియా మోటార్స్

Satyam NEWS
చిన్నప్పుడు మా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. వాడికి ఆవు మీద వ్యాసం తప్ప మరేం వచ్చేది కాదు. అంతరిక్షంపై వ్యాసం రాయమన్నా ఆవుతో లింకు పెట్టేవాడు. అంతరిక్షం అంటే అ తో స్టార్ట్ అవుతుంది....
Slider జాతీయం ముఖ్యంశాలు

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా

Satyam NEWS
లోక్ సభ ఎన్నికల ఫలితాల నుంచి అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్ పార్టీ కుదటపడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియాగాంధీనే సీడబ్ల్యూసీ ఎన్నుకుంది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా సీడబ్ల్యూసీలో నిర్ణయించారు. సుధీర్ఘ కసరత్తు, తర్జన భర్జన...
Slider ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం

Satyam NEWS
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చేతుల మీదుగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయం నూతన భవనం ప్రారంభం అయింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్‌...
Slider సినిమా

నీ వయసేంటి? నువ్వేసిన వేషమేంటి?

Satyam NEWS
వయసుకు మించిన పాత్రలు చేస్తే ఆహా అంటారు. వయసు మరచి పాత్రలు చేస్తే ఆహా ఇక ఆపు అంటారు. మహానటి సినిమాలో సావిత్రి పాత్రను పండించి అందరితో ఆహా అనిపించుకున్న నటి కీర్తీ సురేష్....
Slider తెలంగాణ

విహార యాత్రలో విషాదం

Satyam NEWS
స్నేహితులతో కలిసి కులుమానాలి విహార యాత్రకు వెళ్లిన ఒక డాక్టర్ విషాదకర పరిస్థితుల్లో మరణించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పక్కన కొత్త పల్లె గ్రామానికి చెందిన చంద్ర శేఖర్రెడ్డి కుటుంబం గత కొంత కాలం గా...
Slider ఆంధ్రప్రదేశ్

స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు చర్యలు

Satyam NEWS
ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో అధికారులతో జరిగిన ఈ సమావేశం లో తొలివిడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 హైస్కూళ్ల రూపురేఖలు మార్చాలని నిర్ణయం...
Slider తెలంగాణ ప్రత్యేకం

సచివాలయం కింద నిధి నిక్షేపాలు?

Satyam NEWS
ఇప్పుడు ఉన్న సెక్రటేరియేట్ ప్రాంతంలో నిధి నిక్షేపాలు ఉన్నాయా? లభిస్తున్న చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే ఇప్పుడు ఉన్న సచివాలయ ప్రాంగణంలోని భూ అంతర్భాగంలో పెద్ద ఎత్తున నిధి నిక్షేపాలు ఉండే అవకాశం కనిపిస్తున్నది....
Slider ఆధ్యాత్మికం ముఖ్యంశాలు

శ్రీవారికి అజ్ఞాత భక్తుల విరాళం 14 కోట్లు

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి అజ్ఞాత భక్తులు రూ.14 కోట్ల విరాళమిచ్చారు. అమెరికాలో పారిశ్రామికవేత్తలుగా స్థిరపడిన తెలుగు ప్రవాసీయులు ఈ విరాళాన్ని ఇచ్చినట్టు టీటీడీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీవారిని...
Slider జాతీయం

ఎయిమ్స్ లో చేరిన అరుణ్ జైట్లీ

Satyam NEWS
కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ అగ్ర నేత అరుణ్‌ జైట్లీ ఆసుపత్రిలో చేరారు. గుండెపోటు రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించినట్టు తెలుస్తోంది. అయితే జైట్లీకి గుండెపోటు రాలేదని వైద్యపరీక్షల నిమిత్తం మాత్రమే వచ్చారంటూ...