38.2 C
Hyderabad
May 3, 2024 22: 23 PM

Category : మెదక్

Slider మెదక్

తరలిపోతున్న వలస కూలీలకు హరీష్ భరోసా

Satyam NEWS
స్వరాష్ట్రానికి కాలినడకన బయలుదేరిన వలస కార్మికులు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు మాటలు విని వెనుదిరిగిన సంఘటన జరిగింది. వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్లడాన్ని హరీష్ రావు నేటి ఉదయం మనోహరాబాద్ సరిహద్దు...
Slider మెదక్

ఆకలి తీరుస్తున్న సిద్ధిపేట ధార్మిక ఉత్సవ సమితి

Satyam NEWS
ఆపద, ఆకలితో ఉన్న వారికి అండగా నిలుద్దాం.! చేయి చేయి కలిపి తోచినంత సాయాన్ని అందించేందుకు మనసున్న దాతలు ముందుకు రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేటలోని రంగదాంపల్లిలో...
Slider మెదక్

సిద్ధిపేటలో ఆన్ లైనులో నిత్యావసర సరుకులు

Satyam NEWS
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ అమలులో భాగమే ఇంటింటికీ నిత్యావసర సరుకులు, కూరగాయల రవాణా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇంటి నుంచి ప్రజలెవ్వరు...
Slider మెదక్

మోడల్ మినిస్టర్: గర్భిణీ స్త్రీలు, ఆశ వర్కర్లకు పౌష్టికాహార కిట్లు

Satyam NEWS
ఒక్కో సెక్టార్ కు ఏం కావాలో చూస్తూ అందరి అవసరాలు తీర్చడంలో తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీష్ రావు ముందుంటున్నారు. గర్భిణీ మహిళలు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలపై ఆయన నేడు దృష్టి...
Slider మెదక్

ఎలర్ట్: పటాన్ చెరు ప్రాంతంలో కరోనా పాజిటీవ్

Satyam NEWS
హైదరాబాద్ శివారులోని పఠాన్ చెరు నియోజక వర్గంలోని అమీన్ పూర్ సాయి కృప కాలనీ లైఫ్ లైన్ స్కూల్ సమీపం లో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే...
Slider మెదక్

గెట్ రెడీ: లాక్ డౌన్ పొడిగిస్తే అందరం సహకరిద్దాం

Satyam NEWS
ప్రాణాలకంటే.. ముఖ్యమేది కాదు. సామాజిక దూరంతోనే కరోనాను అడ్డుకోవడం సాధ్యం. లాక్ డౌన్ ముగిసే దాకా ఇంటి నుంచి బయటకు రావొద్దు. ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నది. ప్రభుత్వ సూచనలు పాటించాలి. పరిస్థితులు...
Slider మెదక్

గుడ్ ప్లాన్: కరోనా సమయంలోనూ రైతు సంక్షేమం

Satyam NEWS
ఓ వైపు కరోనాపై పోరాడుతూనే మరో వైపు రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. నియోజకవర్గంలోని సిద్ధిపేట అర్బన్, సిద్ధిపేట రూరల్, మండలాల్లోని...
Slider మెదక్

గుడ్ ప్లాన్: రైతు ఉత్పత్తుల కొనుగోలకు పటిష్ట ఏర్పాట్లు

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా రైతు శ్రేయస్సు కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేట...
Slider మెదక్

ఢిల్లీ నుండి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టండి

Satyam NEWS
కరోనా ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు అన్నారు. గురువారం నాడు సంగారెడ్డి కలెక్టరేట్ లోని కలెక్టర్...
Slider మెదక్

తక్లీఫ్: ఢిల్లీ వెళ్లాడు కరోనా బారిన పడ్డాడు

Satyam NEWS
మెదక్ జిల్లాలో  తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. మెదక్   పట్టణంలోని అజంపురా కాలనీకి చెందిన ఓవ్యక్తికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇతను ఢిల్లీలో జరిగిన తబ్లిక్ జమాత్...