ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రోజు రోజు కి పెరుగుతున్న భూ మాఫియా ను అరికట్టాలని బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో బాధితులతో కలిసి ఆయన DSP కార్యాలయం...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో కార్మిక, ప్రజాసంఘాల నిరసన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు...
కరోనా శవాల అంత్యక్రియలలో ప్రభుత్వం విఫలమైందని, కరోనా శవాన్ని కుక్కలు పీక్కుతినడం చాలా దారుణం అని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా పాజిటివ్...
నిరుద్యోగ సమస్యపై సొషల్ మీడియా అకౌంట్ల నుండి గళమెత్తాలని యువజన కాంగ్రెస్ జాతీయ కమిటి పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో...
రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ సరైంది కాదని ఎస్ టి ఎఫ్ ఐ (స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) రాష్ట్ర కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సేవ్ ఇండియా డే సందర్భంగా...
కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం గువ్వలగూడా గ్రామంలో ఆదివాసీ కొలవార్(మన్నేవార్) సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బుర్స రంగయ్య,మండల అధ్యక్షులు ఎరగటి విలాస్ ల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా...
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్ధం కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బుధవారం బాసర ఆలయాభివృద్ది...
పోలీస్ అధికారులకు పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయని జిల్లా అదనపు ఎస్పీ రాంరెడ్డి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న 15 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఎ.ఎస్.ఐ.లుగా పదోన్నతి రాగా, నిర్మల్ జిల్లాలో విధులు...
అందరికీ దూరమై అవస్థలు పడకుండా అజ్ఞాతం వీడి చికిత్సలు చేయించుకొని కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు నిర్మల్ జిల్లా ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లాకు...