ఛీటర్స్:లక్కీడ్రాలంటూ మోసం చేస్తున్నముగ్గురి అరెస్ట్
లక్కీడ్రా పేరిట మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిందితులు గవాస్కర్, దిలీప్, నరేందర్ కార్లు బహుమతులుగా వచ్చాయంటూ మోసాలకు పాల్పడుతున్నారు. నిందితులు రాహుల్ అనే వ్యక్తి నుంచి...