మహిళల కోసం ప్రవేశపెట్టిన మొబైల్ టాయిలెట్ వాహనాన్ని జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు నేడు నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు విభాగం తన మహిళా సిబ్బంది...
ఇసుక అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గం లో నెన్నెల మండలం లో ఖార్జీ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా వెళుతున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ...
మంచిర్యాల జిల్లా కుస్నపల్లి రేంజ్ పరిది డుగ్నేపల్లి గ్రామంలో మంచిర్యాల డి ఎఫ్ ఓ ఆదేశాల మేరకు కుశ్నపల్లి రేంజ్ అధికారి గోపి చంద్ సర్దార్, నేన్నెల డిప్యూటీ రేంజ్ అధికారి ఆర్ కల్పన...
అదిలాబాద్ -ఆర్మూర్ రైల్వే లైన్ కోసం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని మంగళవారం పార్లమెంట్ సభ్యులు సోయం బాపు రావు గారు కలిసారు. 2017-18 రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్ నుండి నిర్మల్ మీదుగా...
నిర్మల్ జిల్లాలో వివిధ శాఖల వద్ద పెండింగ్ లోని ప్రజా ఫిర్యాదులను వారం రోజుల్లోగా పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ సెల్ లో నిర్వహించిన ప్రజావాణి...
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఫంక్షన్ హాల్ లో సాయిదీక్షా సేవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న సాయి పారాయణ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం హాజరయ్యారు. సాయిబాబా కి ప్రత్యేక పూజలు...
నిర్మల్ పట్టణంలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరిగిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబల కళ్యాణ మహోత్సవానికి ఆదివారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని...
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కుమురంబీం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కాగజ్ నగర్ లోని వసుంధర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పదవ తరగతి ప్రతిభ పరీక్ష విజయవంతమైంది. దీనికి ముఖ్యఅతిథిగా కాగజ్ నగర్...
మార్చి 19 నుండి నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవ తరగతి...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ చట్టంపై అవగాహన కల్పించేందుకు కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలని నిర్మల్ జిల్లా బీజేపీ నిర్ణయించింది. నిర్మల్ లోని పార్టీ ఆఫీస్ లో జిల్లా ఉపాధ్యక్షుడు ఆఢెపు సుధాకర్...