వాట్స్ యాప్ గ్రూప్ అడ్మిన్ లకు కమలాసన్ రెడ్డి హెచ్చరిక
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. కరీంనగర్ మత సామరస్యానికి ప్రతీక అని దాన్ని భగ్నం చేసేవారు ఎవరైనా సహించేది లేదని...