42.2 C
Hyderabad
May 3, 2024 18: 31 PM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

హుజూరాబాద్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు

Satyam NEWS
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బస్టాండ్ ఆవరణలో, గ్రంధాలయం దగ్గర స్థానికులు పడుతున్న ఇబ్బంది గమనించి అక్కడ మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్మన్ గందె...
Slider కరీంనగర్

అనారోగ్యం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలు

Satyam NEWS
అనారోగ్యం తట్టుకోలేక ఒక వృద్ధురాలు కాలవలో దూకి మరణించింది. వరంగల్ జిల్లా అయినవోలు మండలం ఒంటి మామిడి గ్రామానికి చెందిన మెరుగు లక్ష్మి (80) మృతదేహాన్ని నర్సింగాపూర్ కెనాల్ లో కనుగొనడంతో ఈ విషయం...
Slider కరీంనగర్

హుజూరాబాద్ లో అమ్మకానికి మత్తుమందులు

Satyam NEWS
గంజాయి లాంటి మత్తు పదార్ధాలు సరఫరా చేస్తూ ఐదుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని సిరసపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఈ సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు మత్తు పదార్ధాలు...
Slider కరీంనగర్

పిచ్చికుక్కల దాడిలో చావుబతుకుల్లో బాలుడు

Satyam NEWS
పిచ్చి కుక్కల దాడితో ఒక బాలుడు చావుబతుకుల్లో ఉన్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపాల్లి లో ఈ దుర్ఘటన జరిగింది. తొమ్మిదేళ్ళ బాలుడు అక్షిత్ పై కుక్కల దాడి చేయగా అతనికి తీవ్రంగా...
Slider కరీంనగర్

కరోనా నిబంధనల మేరకు బక్రీద్ జరుపుకోండి

Satyam NEWS
కరోనా వ్యాధిని దృష్టిలో ఉంచుకుని బక్రీద్ నిర్వహించుకోవాలని ఏసీపీ శ్రీనివాసరావు ముస్లిం మత పెద్దలకు సూచించారు. హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లోశుక్రవారం నాడు ఆయన రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో మీటింగ్...
Slider కరీంనగర్

హుజురాబాద్ లో జాగింగ్ ట్రాక్ కు స్థలం సిద్ధం

Satyam NEWS
ప్రభుత్వం నిధులు ఇస్తే కూడా పనులు చేయించడానికి బద్దకించే ఈ రోజుల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ సొంత ఖర్చుతో పరిసరాలను శుభ్రం చేస్తున్నారు టీ ఆర్ ఎస్ నాయకుడు, డిస్ట్రిబ్యూటర్ కమిటీ మాజీ చైర్మన్...
Slider కరీంనగర్

తాగి బైక్ నడిపిన ఘటనలో ఇద్దరు మృతి

Satyam NEWS
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూరు గ్రామ శివారులో తెల్లవారు జామున సుమారు 2 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మద్యం మత్తులో బైక్ నడుపుతున్న ముగ్గురు వ్యక్తులు నడచి వెళ్తుతున్న...
Slider కరీంనగర్

హుజురాబాద్ అభివృద్ధి పనులకు ఆమోదం

Satyam NEWS
హుజురాబాద్ పట్టణం లో చేపట్టనున్న అభివృద్ధి పనులను పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని మున్సిపల్ చైర్పర్సన్ రాధిక అన్నారు. సోమవారం మున్సిపల్ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ...
Slider కరీంనగర్

రజక సంఘం మండల అధ్యక్షునిగా నాగవల్లి రాజు

Satyam NEWS
హుజురాబాద్ రజక సంఘం మండల అధ్యక్షునిగా నాగవల్లి రాజు ను నియమిస్తూ కరీంనగర్ జిల్లా రజక సంఘం అధ్యక్షుడు దుబ్బాక రమేష్ నియామక పత్రాన్ని అందజేశారు. ఆదివారం కరీంనగర్లోని ఎల్ఐసి భవన్లో తెలంగాణ రజక...
Slider కరీంనగర్

హుజూరాబాద్ లో పెట్రో ధరలపై వెల్లువెత్తిన నిరసన

Satyam NEWS
పెంచిన పెట్రోల్, డీసెల్ ధరలు తగ్గించాలని కోరుతూ హుజరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నేరెళ్ల...