ఏపి సిఎం జగన్ తో కలిసి తెలంగాణ సిఎం కేసీఆర్ నాటకం
ఏపి సిఎం జగన్, తెలంగాణ సిఎం కేసీఆర్ కలిసి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచే విషయంలో కమీషన్ల...