సిబిఐటి కళాశాల లో చైతన్య సత్త్వ, యుహెచ్ యూ సెల్ ఆధ్వర్యం లో ప్రపంచ మానవ విలువల దినోత్సవం నేడు ఘనం గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మైండ్ బీన్స్...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో సోమవారం ఐ ఎన్ టి యు సి,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశం ఐ ఎన్...
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రం లోని శ్రీరామ్ నగర్ లో విషాదం నెలకొంది. విద్యుత్తు షాక్ తో ఐటీబీపీ జవాన్ మనోజ్ కుమార్ మృతి చెందాడు. ఇంట్లోని కూలర్ లో నీళ్లు నింపుతుండగా...
తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీల రాజకీయ సాధికారత, గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొత్తగా మంజూరు చేసిన పనులకు ప్రభుత్వo అధికారిక...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నలకు కన్నీళ్లు మిగులిస్తున్నాయి. ములుగు జిల్లాలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి, భారీగా వీ చి న గాలులకు ములుగు జిల్లాలోని మల్లంపల్లి గ్రామానికి...
రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మానికి ఓ ప్రత్యేకత ఉందని కాంగ్రెస్ కు ఖమ్మం కంచుకోట అని మాజీ శాసనసభ్యులు వేం నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా, నగర కాంగ్రెస్...
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ప్రతి ప్రజా ఉద్యమంలో, మనిషి తన విముక్తి కోసం సాగించిన ప్రతి విప్లవ పోరాటంలో లెనిన్ మార్గదర్శిగా నిలిచాడని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు....
జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవం సందర్బంగా “G20” సమావేశాలపై మధు వాకిటి రూపొందించిన యు ట్యూబ్ వీడియోను ఉత్తమంగా ఎంపిక చేశారు. ఈరోజు ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో మధు వాకిటికి ఈ...
గర్భిణీల్లో పోషకాహార లోపం, రక్తహీనతను నివారించేందుకు కేసీఆర్ ప్రభుత్వం న్యూట్రిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన 2000 రూపాయల విలువైన ఈ కిట్టు 5వ, 9వ నెలల్లో రెండు విడతలుగా...
సి బి ఐ టి కళాశాల లో ఎసిఐసి – సిబిఐటి మరియు ఎఐసి ఐఐఐటి -హైదరాబాద్ సంయుక్తం గా ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవం జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21...