35.2 C
Hyderabad
April 27, 2024 12: 48 PM
Slider ప్రత్యేకం

తిరుపతి లడ్డు ధర పెంపుపై పుకార్లు నమ్మవద్దు

Y-V-subba-reddy

తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  ఖండించారు. తప్పుడు వార్తలు సర్క్యులేట్  చేసేవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

లడ్డు ధరలను పెంచట్లేదని, వదంతులను నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమిళనాడులో  శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలాన్ని టీటీడీ చైర్మన్‌ ఆదివారం పరిశీలించారు.

Related posts

ఉప్పల్ పెద్ద చెరువు లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు

Satyam NEWS

అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే హక్కుపై ‘సుప్రీం’ చారిత్రాత్మక నిర్ణయం

Satyam NEWS

కామారెడ్డిలో గులాబీ జెండా రెపరపలాడాలి

Satyam NEWS

Leave a Comment