రథ సప్తమి సందర్భంగా విజయనగరం బాలాజీ నగర్ లో వేంచేసిన శ్రీ వేంకటేశ్వరుడు తిరువీధుల్లో ఊరేగారు.
రథసప్తమి సందర్భంగా ఆలయమాఢ వీధుల్లో శ్రీ వేంకటేశ్వరుని… సతీసమేతంగా… రథాల బొమ్మలను పల్లకిలో పెట్టి ఆలయ అర్చకులు ఊరేగించారు.
భక్తులు స్వామివారికి కైంకర్యాలు సమర్పించి పునీతులయ్యారు.