28.7 C
Hyderabad
April 27, 2024 06: 18 AM
Slider విజయనగరం

విజయనగరం తిరువీధుల్లో ఊరేగిన వెంకన్న సామి..!

#VijayanagaramRadhasaptami

రథ సప్తమి సందర్భంగా విజయనగరం బాలాజీ నగర్ లో వేంచేసిన శ్రీ వేంకటేశ్వరుడు తిరువీధుల్లో ఊరేగారు.

రథసప్తమి సందర్భంగా ఆలయమాఢ వీధుల్లో శ్రీ వేంకటేశ్వరుని… సతీసమేతంగా… రథాల బొమ్మలను పల్లకిలో పెట్టి ఆలయ అర్చకులు ఊరేగించారు.

భక్తులు స్వామివారికి కైంకర్యాలు సమర్పించి పునీతులయ్యారు.

Related posts

వెల్ డన్: లాక్ డౌన్ అమలులో తెలంగాణ పోలీస్ భేష్

Satyam NEWS

సర్దార్ గౌతులచ్చన్న తోట‌ప‌ల్లి ప్యేకేజ్-1 ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

Satyam NEWS

నగ్నంగా సినిమాలు తీసేస్తున్న రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

Leave a Comment