మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నేడు జరిగిన కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ సంకల్ప దీక్షకార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు...
అదానీ గ్రూప్ పై హిండెన్బర్గ్ నివేదికకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పెట్టుబడిదారుల రక్షణ కోసం రెగ్యులేటరీ మెకానిజంకు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం...
హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. గ్రూప్ తన క్రెడిట్ ప్రొఫైల్ను మెరుగుపరచడానికి, షేర్లను తాకట్టు పెట్టి తీసుకున్న రూ. 5705 నుండి 6532 కోట్ల ($...
దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ రంగ బ్యాంకులను, ప్రజలను, తీవ్రంగా మోసం చేసిన ఆదాని కంపెనీల కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం...
హిండెన్బర్గ్ దెబ్బకు విలవిల లాడుతున్న అదానీ గ్రూప్ తిరిగి తన ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. స్టాక్ మానిప్యులేషన్, పార్కింగ్ డబ్బు కోసం విదేశీ షెల్ సంస్థలను అదానీ గ్రూప్ ఉపయోగించుకుందని ఆరోపిస్తూ...
ఆదాని గ్రూప్ మోసాలపై ఏఐసీసీ పిలుపు మేరకు సోమ వారం టి పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం ఆధ్వర్యంలో బాలానగర్ లోని ఫిరోజ్ గూడా స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కార్యాలయం ముందు...
అదానీ గ్రూపునకు సంబంధించిన హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇష్యూ కారణంగా స్టాక్ మార్కెట్లో కలకలం రేగడంతో సెబీ ప్రకటన చేసింది. మార్కెట్లో న్యాయబద్ధత, సమర్థత, మంచి ఫండమెంటల్స్ను కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని సెబి చెప్పింది. స్టాక్...
హిండెన్బర్గ్ రిపోర్ట్ బహిర్గతమనప్పటి నుండి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నికర విలువ తరిగిపోతూ వచ్చింది. కొంతకాలం క్రితం వరకు ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు టాప్ 20లో...
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తొలిసారిగా 5జీ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించారు. ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2022’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ 5G టెక్నాలజీని తొలి సారిగా వినియోగించారు కూడా. ఈ దశలోనే 5G...